జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి కొత్తపల్లి, జూన్ 8: బల్దియా ఆధ్వర్యంలో వేసవిలో 30 రోజుల పాటు క్రీడా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని జూడో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మానేరు విద్యా సంస్థల �
శంకరపట్నం, జూన్ 8: మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరో రోజు బుధవారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. కన్నాపూర్లో సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ
ఆన్లైన్ చెల్లింపునకు ఫోన్, గూగుల్ పే సౌకర్యం ప్రజలు వినియోగించుకోవాలి మేయర్ వై సునీల్రావు జిల్లా వ్యాప్తంగా ఆరో రోజు కొనసాగిన పట్టణ, పల్లె ప్రగతి కార్పొరేషన్, జూన్ 8: నగరంలో బల్దియా ఆధ్వర్యంలో సక�
చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం చొప్పదండి, జూన్ 8: పట్టణంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ గ�
కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దేలా సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమాలాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని కోతి రాంపూర్ డంపింగ్ యార్డ్(బయో మై�
కరీంనగర్ : సమీకృత మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ల
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. సమస్యల పరిష్కారంతో పాటు స్వచ్ఛత దిశగా అడుగులు పడుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అ
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా పరిధిలో ఉన్న సత్తుపల్లి వద్ద జేవీఆర్ ఓసీ గనులు, కిష్టారం ఓసీ గనుల నుంచి పెద్దఎత్తున బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే సుమారు 25నుంచి 30 వేల టన్నుల బొగ్గ�
పల్లె, పట్టణాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించాం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రి గంగులతో కలిసి మల్కాపూర్, లింగాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం మల్కాపూర�
తెలంగాణలోని ప్రతిగ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టారు. నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమ ఫలితాలు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఒకప్పుడ�
సమైక్య పాలనలో తెలంగాణపై అడుగడుగునా వివక్ష కొనసాగింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నరు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్
అడుగడుగునా అడ్డుతగులుతోంది గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు సృష్టించాం మంత్రి కొప్పుల ఈశ్వర్ అబ్బాపూర్లో అభివృద్ధి పనులు ప్రారంభం ‘తెలంగాణ ఒకప్పుడు పూర్తి వివక్షకు గురైంది. సమైక్యపాలకుల చిన్నచూపు�
సర్కారు బడి సరికొత్తగా మారబోతున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించింది. స్కూళ్ల అవసరాలేంటి..? ఏమేం పనులు చేయాలి..? అనే �