సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆటో కార్మిక సంక్షేమ సంఘం నాయకుల పాలాభిషేకం తెలంగాణచౌక్, జూలై 15: సకాలంలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందని వాహనాలపై రోజుకు రూ.50 జరిమానా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 714ను త�
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి హెచ్ఆర్ మీనా సైదాపూర్ మండలంలో కేంద్ర బృందం పర్యటన సైదాపూర్, జూలై 15: ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యద�
‘ఇంక్రెడిబుల్’కు కన్జ్యూమర్ ఫోరం మొట్టికాయలు ఓ బాధితుడికి రూ. 5 లక్షలు చెల్లించాలని ఆదేశం సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): లేఅవుట్ను అభివృద్ధి చేయకుండానే కొనుగోలుదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్�
చిగురుమామిడి, జూలై 15 : ఆరు రోజులు కురిసిన వర్షాలకు మండలంలోని అన్ని గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రేకొండ, చిగురుమామిడి, సుందరగి�
గన్నేరువరంలో మారిన పరిస్థితులు కాళేశ్వరం జలాల రాకతో సస్యశ్యామలమైన భూములు వ్యవసాయ పనుల కోసం వస్తున్న ఇతర రాష్ర్టాల కూలీలు ఒకప్పుడు కరువుతో అల్లాడిన గన్నేరువరం (ఉమ్మడి బెజ్జంకి మండలం) నేడు కాళేశ్వరం జలా�
పునరావాస కేంద్రం నుంచి స్వగ్రామానికి చేరిన నిర్వాసితులు గ్రామాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు గంగాధర, జూలై 15: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం శుక్రవారం గ
భారీ వర్షాలతో అలర్ట్ ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలతో మమేకం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఉద్యోగులకు �
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ గల్లంతు బాధాకరం ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు మంత్రి కొప్పుల ఈశ్వర్�
ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధం వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్రావుతో కలిసి నగరంలోని పలు కాలనీల్లో పర్యటన కార్పొరేషన్, జూలై 13 : వర్షాలు, వరదల కారణంగా నష్టప�
లోతట్టు ప్రాంతాలు జలమయం నిండుకుండల్లా చెరువులు, కుంటలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు ఉధృతంగా మోయతుమ్మెద, మానేరు వాగులు ఎల్ఎండీకి పెరిగిన ఇన్ఫ్లో కరీంనగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ఆరు రోజులుగా కు�
ఎగువన వర్షాలతో ఉధృతంగా ప్రవాహం ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో పెరుగుతున్న నీటి మట్టం గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉప్పొంగుతున్నది. ఎగువన మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని నదీ పరీవా
షిర్డీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు గురుపౌర్ణమి పర్వదినాన్ని బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంల�
లోతట్టు ప్రాంతాలు జలమయం సహాయక చర్యలు ముమ్మరం పునరావాస కేంద్రాలకు నిరాశ్రయుల తరలింపు మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలకు జన జీవనం అతలాకుతలం అయింది.
రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర కేసీఆర్ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం తెలంగాణచౌక్, జూలై 13: ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెలకాంతం కేంద్రంలోని మోదీ సర్క�
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజూరాబాద్లో యూనిట్ ప్రారంభం హుజూరాబాద్టౌన్, జూలై 13: దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ధనికులు కావాలని రాష్ట్ర ఎస్సీ కార్పొర�