మత్తడి దుంకుతున్న ప్రాజెక్టులు, చెరువులు లోతట్టు ప్రాంతాల్లో అధికారుల పర్యటన అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన పాత ఇండ్లల్లో ఉండవద్దు వేములవాడ, జూలై 12: భారీగా వర్షాలు కురుస్తున్నందున పాత ఇండ్లల్లో ఎవరూ �
ఐదు రోజులుగా వదలని వర్షం ఇండ్లకే పరిమితమైన జనం కరీంనగర్ బల్దియాలో కాల్ సెంటర్ ఏర్పాటు అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు కార్పొరేషన్, జూలై 12: జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇండ్లకే �
చెరువులు, కుంటలు, జలాశయాలకు జలకళ మత్తడి దుంకుతున్న కల్వల ప్రాజెక్టు, రామసముద్రం చెరువు వర్షాలకు కూలిన పురాతన ఇండ్లు పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు శంకరపట్నం, జూలై 12: ఒడిశా, ఉత్తరాంధ్రలో ఏర్పడిన �
యువతను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గంగాధర మండలంలో ఐదు గ్రామాల్లో పూర్తి 17 గ్రామాల్లో ప్రగతిలో పనులు గంగాధర, జూలై 12: క్రీడారంగం అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్�
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందునా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సం క్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించా రు.
కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పలు గ్రామాల్లో ఇండ్ల మధ్య నీరు నిలిచి స్థానికులకు ఇబ్బందికరంగా మారింది.
వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సర్కారు ఈ దిశగా మరో అడుగు ముందుకువేసింది. గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రుద్రంగిలోని హెల్త్సబ్సెంటర్లకు సొంత భవనాలు ని�
‘హరిత’ పండుగకు రామగుండం నగర పాలక సంస్థ సన్నద్ధమవుతున్నది. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణంలో భా గంగా సీఎం కేసీఆర్ గొప్ప యజ్ఞంగా ముందు చూపుతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ 8వ విడుతకు రామగుండం కార్పొరేషన్ అంతా
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అమలు చేసిన పథకాలతో వ్యవసాయ రంగం పండుగలా మారిందని, రైతులకు న్యాయం జరిగిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పంట ఉత్పత్త
విద్యార్థులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంథని జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రెడ్డి సూచించారు. కరీంనగర్ శివారులోని వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల వార్�
మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ జిల్లాకు ఆరేంజ్ హెచ్చరిక జారీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేల