కనగర్తిలో పోస్ట్మ్యాన్ నిర్వాకం గ్రామస్తుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. విచారణ చేపట్టిన అధికారులు కోనరావుపేట, జూలై 8: ఆరేళ్లుగా గ్రామంలోకి వచ్చిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు
కేటీఆర్ పిలుపుతో కదం తొక్కిన శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ‘మోదీ దిగిపో.. బైబై మోదీ’ అంటూ నినాదాలు ధర్మారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల.. నియోజకవర్గాల్లో హాజరైన ఎమ్మెల్యేలు నమస్తే నెట్వర్క్�
మార్తాండ రావు చారిటబుల్ మెమోరియల్ ట్రస్టు చైర్పర్సన్ రాజ్యలక్ష్మి విద్యార్థుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ కరీంన
సైదాపూర్, జూలై 7: కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉండి ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పెరుమాండ్ల రమేశ్ ఇట
తెలంగాణ చౌక్లో ఖాళీ సిలిండర్లతో గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మహిళల నిరసన పెంచిన ధర తగ్గించాలని డిమాండ్ కార్పొరేషన్, జూలై 7: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై జిల్లా టీఆర్ఎస్ శాఖ భ�
13 చోట్ల రూ. 5 కోట్లతో పనులు మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, జూలై 7: నగరంలోని 13 చౌరస్తాలను రూ. 5 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు తెలిపారు. నగరంలోని జ్యోతినగర్లో రూ. 10 లక్షలతో చేపట్టనున్న
చొప్పదండి, జూలై 7: టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలత�
పెంచిన గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధుల డిమాండ్ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చొప్పదండి, జూలై 7: వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్�
దిగ్విజయంగా నడుస్తున్న సెంటర్ మంత్రి కేటీఆర్ చొరవతో ఏర్పాటు అన్ని పోటీపరీక్షలకు శిక్షణ నిష్ణాతులైన అధ్యాపకులతో బోధన.. ఉపకార వేతనం రెండు పూటలా అల్పాహారం.. ఒకసారి టీ హర్షం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు స
కార్మికులకు ప్రోత్సాహం బతుకమ్మ చీరలు, యూనిఫాం దుస్తులను త్వరగా పూర్తి చేయాలి టెక్స్టైల్ పార్క్ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి సిరిసిల్లలో విస్�
ముకరంపుర, జూలై 6: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ పదవీ కాలం రెండేళ్ల పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో ప�
కలెక్టరేట్/విద్యానగర్, జూలై 6: పశువులకు సోకే వ్యాధులపై యజమానులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. నరేందర్ సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా
రామడుగు, జూలై 6: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ కలిగేటి కవిత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన