యువతకు అండగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తనయుడు సంజయ్ పోటీ పరీక్షల సన్నద్ధమవుతున్న యువతకు ఆసరా మెట్పల్లిలో 450 మందికి సకల వసతులతో ఉచిత శిక్షణ మెట్పల్లి, జూలై 3: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు కోరుట
కొత్తపల్లి, జూన్ 3: తెలంగాణ సాధన ఉద్యమంలో ఏనుగు రవీందర్రెడ్డి చురుగ్గా పాల్గొన్నారని సుడా డైరెక్టర్ భూక్యా తిరుపతినాయక్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ బండపెల్లి యాదగిరి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డ�
ప్లాస్టిక్ నిర్మూలనపై యువ వ్యాపారి కన్నయ్య వినూత్న ప్రచారం కలెక్టరేట్, జూలై 3: అతడు చేసేది చిరు వ్యాపారమే అయినా సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తున్నాడు. ప్లాస్టిక్ నిర్మూలనపై వినూత్న ప్రచారం చేస్తూ ఆకట్
పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇండ్ల నిర్మాణం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు లబ్ధిదారులకు హక్కు పత్రాల పంపిణీ మెట్పల్లి, జూలై 3: సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీక
నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలు గ్రామాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న ప్రజాప్రతినిధులు గంగాధర, జూలై 3: మండలంలో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆయ�
గత సమైక్య పాలనలో కుదేలైన సర్కారు బడులకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. అనేక సంస్కరణలు చేపట్టి కొత్తరూపు తెచ్చింది. ఇంకా ఆంగ్ల మాధ్యమ బోధనను కూడా ప్రవేశపెట్టింది.
మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు ప్రారంభానికి నిర్వాసితులు సహకరించాలని ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి కోరారు.
తెలంగాణ రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో ప్రధానమైన రైతుబంధుకు వ్యవసాయ శాఖ ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. కొత్తగా పట్టాదారు పాసుపుస్త�
గ్రామ శివారులో భారీ ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీలకు తొలి అడుగు 95 ఎకరాల్లో రూ.1200 కోట్ల పెట్టుబడితో నిర్మాణం వరిగడ్డి నుంచే తయారీ ఇటీవల ప్రజల సమక్షంలోనే ప్రభుత్వంతో ధాత్రి, భువి సొల్యూషన్స్ కంపెనీల ఎంఓయూ 2500 మం