సాధికారత కోసం సర్కారు కృషి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ వీఏవోల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్ జగిత్యాల రూరల్, జూన్ 29 : మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థా�
ఆధునిక వెజిటేబుల్ మార్కెట్ నగర పాలక సంస్థ ప్రణాళికలు శాతవాహన యూనివర్సిటీ వద్ద ఏర్పాటుకు నిర్ణయం త్వరలోనే పనులు ప్రారంభిస్తాం: మేయర్ సునీల్ రావు కార్పొరేషన్, జూన్ 29:అభివృద్ధిలో కరీం‘నగరం’ దూసుకెళ�
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఘనంగా ప్రొఫెసర్ మహలనోబిస్ జయంతి కలెక్టరేట్, జూన్ 29 : గణాంకాధికారులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. భారతీయ గణాంక పిత
కోరుట్ల – వేములవాడ, కల్లూరు రోడ్డుకు మహర్దశ 30 ఏండ్ల సమస్యకు పరిష్కారం 2.75 కోట్లతో పనులు పూర్తి 75 లక్షలతో పుట్పాత్లు, డ్రైనేజీ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు కోరుట్ల, జూన్ 29;రాష్ట్ర ప్రభుత్వం �
కరీంనగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన గౌరిశెట్టి మునీందర్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. మూడేళ్లకోసారి �
రాంనగర్, జూన్ 28: ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని డ్రీం జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఆర్ భరద్వాజ్ 462, ఎం కార్తీక్రెడ్డి 459, ఆర్ రాహ�
ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు కార్పొరేషన్, జూన్ 28: అసత్యాలు, అవాస్తవాలతో బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నదని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలతో రాజ�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన గంగాధర, జూన్ 28: తరగతి గదిలోనే దేశ భవిష్యత్ ఉందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముంజంపల్లి, నిజాయితీగూడెంలో పర్యటన మానకొండూర్ రూరల్, జూన్ 28: వానకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గ�
రాష్ట్ర స్థాయి ర్యాంకులతో సత్తా అభినందించిన కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు హుజూరాబాద్టౌన్, జూన్ 28: ఇంటర్మీడియట్ బోర్డ్ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో డివిజన్లోని ఆయా కళాశాలల విద్యార్థులు ప్ర�
సాగు పెట్టుబడుల బాధలు తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రైతన్న జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. దండగన్న సమైక్య పాలకుల కండ్లు తెరిపించేలా వ్యవసాయాన్న�