దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెచ్చిన దళిత బంధు తో దళితులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని, కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 44వ డివిజన్కు చెందిన లబ్ధిదా�
పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స�
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అడుగులు వేస్తున్న రాష్ట్ర సర్కారు ‘మన ఊరు- మన బడి’ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ విద్యాలయాలను కార్పొరేట్కు దీటుగా తీర�
వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం కరీంనగర్ జిల్లాలో 3,37,900 ఎకరాల్లో పంటల సాగు మక్క, పత్తి విస్తీర్ణం పెంచిన అధికారులు గతేడాదితో పోల్చితే ఈసారి వానకాలంలో వ్యవసాయ అధికారులు వరి విస్తీర్ణాన్ని తగ్గించి, ఇతర పంటల�
కరీంనగర్ నియోజకవర్గంలో సొంతింటి కల సాకారం ఎలగందుల, ఖాజీపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం మంత్రి గంగుల చేతుల మీదుగా గృహ ప్రవేశాలు పట్టాలు అందుకుని మురిసిపోయిన లబ్ధిదారులు ప్రభుత్వానికి రుణప�
దశల వారీగా అర్హులందరికీ అందజేస్తాం దళితబంధుతో దళితులకు బతుకుబాటచూపాం సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం ‘మన ఊరు-మన బడి’తో మెరుగైన సౌకర్యాలు స్మార్ట్క్లాస్రూంతో పిల్లల మేధాశక్తి పెంపు మంత్రి గంగుల కమలాక�
పిల్లల మేధాశక్తి పెంపునకు డిజిటల్ తరగతి గది నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్ సృజనాత్మక శక్తి పెంచేందుకే: అమాత్యుడు కార్పొరేషన్, జూన్ 25 : సర్కారు బడుల ఆధునీకరణకు నగర
రోజుకు 2000 మెట్రిక్ టన్నులు క్లీన్ మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, జూన్ 25: నగరంలో డంప్యార్డు సమస్యను బయోమైనింగ్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. డంప్ యార్డ్
దళిత బంధుతో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ దళిత బంధు యూనిట్లు ప్రారంభం కార్పొరేషన్, జూన్ 25: రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు �
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు వీణవంక మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి వీణవంక, జూన్ 25: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల�