ఘనంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పుట్టిన రోజు వేడుకలు కేక్ కట్ చేసి, సేవా కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు చొప్పదండి, జూలై 22: చొప్పదండి ప�
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) అంటేనే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటి వరకు దీని పరిధిలోని లేని ఆహార పదార్థాలపైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను పోటు పొడుస్తోంది.
ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని, జమ్మికుంట-హుజూరాబాద్ జంట నగరాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ�
జమ్మికుంటలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పట్టణంలో కలియదిరిగారు.
హుజూరాబాద్కు చేసింది శూన్యం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు కార్పొరేషన్, జూలై 17: వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్లో ఓడిపోతాననే భయంతోనే గజ్వేల్లో పోటీ చేస్తానని ఈటల రాజేంద�
సీఎంఆర్కు కేంద్రం మోకాలడ్డు ఎక్కడికక్కడ పేరుకుపోయిన ధాన్యం దీనావస్థలో రైస్మిల్లులు స్పందించకుంటే మిల్లింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఐదు నెలలుగా నిలిచిన సీఎంఆర్ ఫిబ్రవరి 15 నుంచి రైస్ మిల్లులల్�
నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట డివిజన్లో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పట్టణ, గ్రామీణ ప్రాంతల్లో తగ్గిన నేరాలు హుజూరాబాద్ రూరల్, జూలై 17: నేరాల నియంత్రణకు పోలీసులు అమలు చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమ�
వరి: నారు మళ్లు ఇప్పటి దాకా వేయకుంటే మరో 2-3 రోజులు వేచి చూడాలి. లేకుంటే వే సిన విత్తనం కుళ్లిపోతుంది. మొలక శాతం తగ్గుతుంది. ఇప్పటికే వరి నారు మళ్లు వేసుకున్న చోట మడిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ము�
మిషన్ కాకతీయ ఫలం.. చిన్ననీటి వనరులకు జీవం నాటి పాలనలో చెరువులపై చిన్నచూపు నిర్వహణ లేక నిరుపయోగం చిన్నపాటి వానొస్తే గండ్లు స్వరాష్ట్రంలో బలోపేతం చేసిన టీఆర్ఎస్ సర్కారు మిషన్కాకతీయ కింద వేలాది చెరువ�
కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు హాజరైన మేయర్, సుడా చైర్మన్ కమాన్చౌరస్తా, జూలై 17: ఆషాఢ మాసం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వివిధ కు
గంగాధర, జూలై 17: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 11 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 5,25,500 ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, మండలంలోని బూరుగుపల్లిలో ఆదివార
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని జనగామలో పర్యటన వరద నష్టంపై ఎమ్మెల్యేతో కలిసి పరిశీలన గోదావరిఖని, జూలై 17: వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని భరోసా ఇచ్చా�