నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర సర్కారు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. సిరిసిల్ల గడ్డ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ‘రైతు బీమా’ తరహాలో ‘నేతన్న బీమా’కు అం�
సాగులో సాంకేతికతవైపు రైతులు అడుగులు వేస్తున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా ఓదెల మండలం కొలనూర్కు చెందిన రైతులు డ్రోన్తో గడ్డి మందు పిచికారీ చ�
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో పలు రోడ్లు, వ
రాష్ట్రంలో దళిత సాధికారత కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని రాష్ట్ర ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
మూగజీవాలకు ఆవాసం.. గొల్లకుర్మల ఆనందం సముద్రలింగాపూర్లో 42 షెడ్లతో సముదాయం 37.66 లక్షలతో 2.20 ఎకరాల్లో నిర్మాణం వానకాలంలో గొర్రెలకు ఇబ్బందులు లేకుండా వసతులు ఏడాది క్రితం నుంచే వినియోగంలోకి.. దాదాపు 60 మందలకు ఆవా�
ఆరోపణలు చేస్తే సరిపోదు.. నిరూపించే దమ్ముందా? రామగుండం కార్పొరేటర్లు కోల్సిటీ, ఆగస్టు 1: ‘ఖబడ్దార్ మల్లన్న. నీది ఒక పేపరా..? నీతి నియమాలు లేని పత్రికలో ఇష్టమొచ్చినట్లు రాస్తే చూస్తూ ఊరు కోం. నీ అరాచకాలకు కవచ
స్వీకరించిన కలెక్టర్ కర్ణన్ పరిష్కరించాలని అధికారులకు ఆదేశం కలెక్టరేట్, ఆగస్టు 1: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్ల�
మంత్రి కొప్పుల ఈశ్వర్ అబ్బాపూర్లో 70 మందికి భూ పట్టాల పంపిణీ నందిమేడారంలో గురుకుల స్కూల్ ఆకస్మిక తనిఖీ జూలపల్లి, ఆగస్టు 1: తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కాంగ్రెస్
కార్పొరేషన్, ఆగస్టు 1: రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్�
అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం ఏటా మూడు నెలలకోసారి చాన్స్ ప్రామాణికంగా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలు పకడ్బందీగా నమోదుకు ఎన్నికల సంఘం నిర్ణయం కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓటరు
ఓదెల, జూలై 30: సర్కారు బావి.. ఈ పేరు వినగానే ఒకప్పుడు పల్లె ప్రజలు తాగునీటిని ఇరు వైపులా చేది తీసుకెళ్లిన దృశ్యాలే కండ్లముందు కదలాడుతాయి. ప్రతి ఊరిలో ఇలాంటి బావులు ఒకటి, రెండు ఉండేవి. కానీ, ఇప్పుడవి కనుమరుగయ్�
రాంనగర్, జూలై 30 : మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా పై శనివారం పీడీయాక్టును అమలు చేస్తే ఉత్తర్వులను సీపీ సత్యనారాయణ జారీ చేశారు. వీరిలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మహ్మదాపూర్కు చెం