స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో కనుల పండువగా సాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించగా, విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధు�
తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయలను సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువరైతు. కాలానుగుణంగా, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. వివరాలు..
భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే వజ్రోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహాధర్నాలు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల బహిష్కరణ వెనక్కితీసుకోవాలంటూ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్ కరీంనగర్ కార్పొరేషన్/ముకరంపుర/ కలెక్టరే ట్, ఆగస్టు 8 : కేంద్రం తీసుకొస్తున్న
కరీంనగర్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుక మొదలైంది. ఈ 8 నుంచి 22 దాకా 15రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా సోమవారం ఆరంభోత్సవం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగ�
కలెక్టరేట్, ఆగస్టు 8 : ఐఐటీ-జేఈఈ మెయిన్స్ 2022 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు హవా కొనసాగించారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి, సత్తా చాటారు. విద్యార్థులు డీ సదాశివరెడ్డి 242వ ర్యాంకు,
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ముమ్మరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 8:వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగు�
కార్పొరేషన్, ఆగస్టు 8: దేశ 75 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న భారత వజ్రోత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. సో
కరీంనగర్ రూరల్, ఆగస్టు 8: కరీంనగర్ రూరల్ మండలంలో 4389 జాతీయ జెండాలను పంపిణీ చేసినట్లు ఎంపీవో జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం వజ్రోత్సవాల సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు జాతీయ జెండాలు పంపిణీ చే�
నాటి ఉమ్మడి పాలనలో వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. పొట్ట కూటి కోసం పిల్లాపాపలతో వలసలు.. ఉన్న చోట ఉపాధి లేక అప్పుల బాధలు.. ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. రోడ్డున పడ్డ కుటుంబాలు.. అయినా చోద్యం చూసిన పాలకులు..
కరీంనగర్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీ వచ్చేసింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ జిల్లాకు వైద్య కళాశాలను శనివారం మంజూరు చేయగా,