సంక్షేమ పథకాలతో సర్కారు అండ కరీంనగర్ జిల్లాను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుకుందాం మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్/కరీంనగర్ రూరల్, జూలై 27: రాష్ట్రంలో అన్ని వర్గా�
ఉపాధికి కేరాఫ్గా ఉమ్మడి జిల్లా స్వరాష్ట్రంలో పండుగలా ఎవుసం సేద్యంతోపాటు అనుబంధరంగాల్లో పుష్కలంగా పని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బతుకుదెరువు కరువు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర నుంచి కరీంనగర
గెలిచిన తర్వాత ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నవా..? నీకు గజ్వేల్ ఎందుకు? మరోసారి హుజూరాబాద్లో పోటీ చేసి గెలువ్ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి స్పందించకపోతే తప్పు చేసినట్లే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ కార్ప�
హరితహారం మొక్కల వివరాలు తెలుపాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి, దుర్శేడ్ గ్రామాల్లో పర్యటన ఏపీవోకు మెమో జారీ చేయాలని డీఆర్డీఏ ఏపీడీకి ఆదేశం కరీంనగర్ రూరల్, జూలై 27: గ్
వన్ టైం సీంను సద్వినియోగం చేసుకోవాలి వచ్చే నెలలో బ్లాక్ వైజ్ ఆస్తి పన్నుపై తనిఖీలు తేడాలు ఉంటే కఠిన చర్యలు మేయర్ వై సునీల్రావు కార్పొరేషన్, జూలై 27: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిం�
నిర్ణయం తీసుకున్న ఎస్సీఆర్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : గోదావరి ఆర్చ్ వంతెనపై గరిష్ఠ వేగాన్ని పెం చుతూ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ట్రాక్ మరమ్మతులప�
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పోషణ్ అభియాన్పై శిక్షణ కలెక్టరేట్, జూలై 27 : పిల్లల్లో పోషణ లోపం లేకుండా పర్యవేక్షిస్తూ అంగన్వాడీ కేంద్రం ద్వారా లభించే అన్ని రకాల సేవలు వారికి అందించాలని అదనపు కలెక్ట�
వ్యవసాయాధికారి గుర్రం రజిత రైతులకు క్షేత్రస్థాయి అవగాహన ఇల్లందకుంట, జూలై 27 : వరిసాగులో మిషన్తో నాటు ఎంతో మేలని, దీంతో కూలీల కొరతను అధిగమించవచ్చని ఏవో గుర్రం రజిత తెలిపారు. మండలంలోని మర్రివాణిపల్లి గ్రామ
వేములవాడ టౌన్, జూలై 27: పట్టణంలోని రేణుకామాత గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు బుధవారం బద్ది పోచమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు ఇంటికో బోనంతో ఆలయానికి వెళ్లి అమ్మవారి�
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ బోయినపల్లి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి హాజరు బోయినపల్లి, జూలై 27: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే కర్షకులకు అండగా ఉండాలని బోయినపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గానికి చొ�
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు 40 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోరుట్ల, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ కొత్త పింఛన్లు త్వరలోనే అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని కో
మేయర్ వై సునీల్రావు 33వ డివిజన్లో మొక్కల పంపిణీ కార్పొరేషన్, జూలై 27: కరీంనగర్ను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని మేయర్ వై సునీల్రావు పిలుపునిచ్చారు. నగరపాలక స�