వ్యాపారుల ఆస్తులు జప్తు చేయండి అవసరమైతే ఖాతాలు సీజ్ చేయండి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో కరీంనగర్లో సమీక్ష కరీంనగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వాణిజ్య పరమై�
కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం రాష్ట్ర సర్కారుపై విమర్శలను తిప్పికొట్టాలి రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ధర్మారం మండలం పత్తిపాకలో పార్టీ శ్రేణులతో సమావేశం ధర్మారం, మార్చి 25
గోయల్.. ఇంత అహంకారమా..? ధాన్యం కొనాల్సింది పోయి కేంద్రం కొర్రీలు పంజాబ్ తరహాలో కొనడం సాధ్యం కాదంటూ తిరకాసు తాజాగా తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరిచేలా కేంద్రమంత్రి పీయూష్ వ్యాఖ్యలు ‘నూకలు తినండి’ అంటూ �
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి ఫోన్కాసేపటికే స్విచ్ఛాప్ అపరిచితుడి కాల్తో కుటుంబ సభ్యుల ఆందోళన కోరుట్లలో కేసు కోరుట్ల, మార్చి 25: బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిన కొడుకు ఇంటికి త�
కేంద్రంపై దండయాత్ర మొదలు మోదీ సర్కారు వైఖరికి నిరసనగా తీర్మానాలు చేసిన పంచాయతీలు బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్న సర్పంచులు నేడు ఎంపీపీ, ఎంపీటీసీల తీర్మానం ఈ నెల 31 వరకు కార్యక్రమాలు వడ్లు కొనకుంటే తగ�
రాష్ట్రంలో పండించిన వడ్లు కేంద్రం కొనాల్సిందేనని, కొనేదాకా వదిలేది లేదని మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంక�
‘నాడు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించింది. నేడు ప్రజల మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నది’
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో దళితబంధు పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్
మండలంలోని మెట్పల్లి గ్రామంలో బాకారపు సమత (28) అనే వి వాహిత మహిళ ప్రమాదవశాత్తు వ్యవసాయ బా విలో పడి మృతి చెందింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చ�
పోటీ పరీక్షలకు అవసరమయ్యే కాంపిటీటివ్ బుక్స్, సాహితీ ప్రియులకు సాహిత్య పుస్తకాలు.. చిన్నారులకు బాలకవితలు, బాలశిక్షలు.. డిజిటల్ లైబ్రరీలు, పాఠకుల కోసం అన్నిరకాల దినపత్రికలు.. ఇలా లక్షలాది పుస్తకాలతో జిల�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
ప్రతి ధాన్యం గింజనూ కేంద్రమే కొనాల్సిందేనని, రాష్ట్రంలో మొత్తం వడ్లు కొనేదాకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ విసృ్తత స్థాయీ సమావేశం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్య