రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం తీర్మానం రామడుగు, మార్చి 30: కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రామడుగు పీఏసీఎస్ చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్న�
పేరుకుపోయిన బకాయిలు రూ. 1.22 కోట్లు 2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వసూలు కాని అద్దె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సింగరేణి అధికారులు భూపాలపల్లి, మార్చి 30 : భూపాలపల్లి ఏరియాలోని కంపెనీ క్వార్టర్లను సింగరేణి సంస్థ �
ఎమ్మెల్సీ కవితను విమర్శించే హక్కు లేదు మధుయాష్కీపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ధ్వజం జగిత్యాల రూరల్, మార్చి 30 : ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే మధుయాష్కీకి గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్ర�
యాక్సిడెంట్ల అదుపునకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి హాట్ స్పాట్ల వద్ద బ్యానర్లు కట్టాలి రాష్ట్ర రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య కరీంనగర్లో రోడ్ సెక్యూరిటీపై ఉమ్మడి జిల్లా అధికా�
కరీంనగర్ జిల్లాలో 93.93 శాతం వసూలు తొలి రెండు స్థానాల్లో చిగురుమామిడి, వీణవంక మండలాలు ట్యాక్స్ 6.99 కోట్లు.. నాన్ ట్యాక్స్ 6.21 కోట్లు రాక ఆర్థిక పరిపుష్టి దిశగా పంచాయతీలు ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు పన్ను వస
వేములవాడ రాజరాజేశ్వరుడి క్షేత్రంలో కొలువు దీరిన దేవుళ్లు ప్రధాన ఆలయంలో ఎటు చూసినా గుడులు ఎన్నో విశిష్టతలు, విశేషాలు అడుగు పెట్టగానే పులకరిస్తున్న భక్తులు ధర్మపుష్కరిణి నుంచి మొదలు.. తిరిగి వెళ్లేదాకా �
‘కామర్స్’తో భవిష్యత్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ కామర్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు కమాన్చౌరస్తా, మార్చి 30: ‘కామర్స్’తో విద్యా
అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ పాలన రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ జూలపల్లిలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ప్రారంభం ఆదర్శనగర్లో విగ్రహావిష్కరణ కమాన్పూర్, మారి 30: దళితుల
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీశ్ రెడ్డి చొప్పదండి నియెజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలకు అవగాహన సదస్సు కొడిమ్య
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వాలి బీజేపీ సర్కారు తీరు రైతులను అవమానించేలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇస్తాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, మార్చి 27: తెలంగాణ ప్రత్యే
వరి పోరు ఉధృతం మండల పరిషత్లు, సింగిల్ విండోలు, రైతు వేదికల్లో సమావేశాలు ప్రతి గింజా కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతి ధాన్యం గింజనూ క
ఉమ్మడి జిల్లాకు ఏడు మంజూరు మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు చర్యలు కరీంనగర్కు రెండు కేటాయింపు ప్రాంతాల ఎంపికపై అధికారుల దృష్టి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం ప్రజారోగ్యమే లక్ష్యంగా సర్కారు దవాఖానలను బ
పోటీ పరీక్షలకు సిద్ధంకండి ఇలా హౌ టూ ప్రిపేర్ పోటీ పరీక్షలకు సిద్ధంకండి ఇలా పక్కా ప్రణాళికతో ప్రిపేరైతేనే సర్కారు ఉద్యోగం సమయపాలన, సిలబస్పై అవగాహనే కీలకం తెలుగు అకాడమీ, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బెటర్ గ్�
సైనిక్ స్కూల్ తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నడు కొత్తగా ఆయన తెచ్చిందేమిటో చెప్పాలి..? సుంకె రవిశంకర్ ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. రుక్మాపూర్కు సైనిక్ స్కూల్ తెచ్చానని ప్రచారం చేస�