హెల్త్ ప్రొఫైల్కు ప్రజలు సహకరించాలి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని వేములవాడ, ఏప్రిల్ 4: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన�
సైదాపూర్, ఏప్రిల్ 4: రైతులు యాసంగిలో పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో రైతులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొ�
రోగులకు ఇబ్బందులు రానీయవద్దు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన పరిశీలన విద్యానగర్, ఏప్రిల్ 4: వైద్యులు మానవీయ కోణంలో సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ ఆర్వీ కర�
నేటి నుంచి టీఆర్ఎస్ పోరు ఉధృతం కేంద్రంతో అమీ తుమీకి సిద్ధం రాష్ట్ర రైతాంగం కోసం ఉద్యమబాట ఇక నుంచి వరుస ఆందోళనలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో సంసిద్ధులైన గులాబీ శ్రేణులు నేడు అన్ని �
కేంద్రం మోసం చేస్తున్నది ధాన్యం కొనకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది పైగా నూకలు అంటూ అవహేళన చేస్తున్నది కేంద్రం మెడలు వంచే దాకా ఉద్యమిస్తాం బీజేపీ వైఖరితో ఉమ్మడి జిల్లా రైతులకు ఎక్కువ నష్టం నిరసనలక
ప్రతి ఒక్కరి హెల్త్ప్రొఫైల్ ఆన్లైన్లో నిక్షిప్తం మంత్రి కేటీఆర్ చొరవతో పైలెట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హె�
రూ.3 .50 లక్షల ఎల్వోసీ అందజేత పుట్టిన ఐదు రోజుల నుంచి శ్వాస తీసుకోలేని స్థితిలో బాబు అమాత్యుడి హామీతో మెరుగైన చికిత్స కోలుకున్న బాలుడు గంభీరావుపేట, ఏప్రిల్ 3: పుట్టిన 5 రోజుల నుంచి శ్వాస తీసుకోలేని స్థితితో
దాహం తీర్చేందుకు అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు ఫిర్యాదుల నమోదుకు టోల్ఫ్రీ నంబర్ 1800-425-5364 ముకరంపుర, ఏప్రిల్ 3: ఎండ తీవ్రత రోజురోజుకూ అధికమవుతున్నది. అడవుల్లో నీటి వనరులు అడుగంటిపోయి వన్యప్రాణులు అల్లాడుతున్న�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్లో సంఘ భవనం ప్రారంభం తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 3: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రా
జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ ఎస్సారార్లో అలరించిన ఉగాది కవితా సంకలనం కమాన్చౌరస్తా, ఏప్రిల్ 3: కవులు, కళాకారులకు కరీంనగర్ జిల్లా నిలయమని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ �
వేములవాడపై ప్రత్యేక దృష్టి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు వేములవాడ, ఏప్రిల్ 3: రాజన్న క్షేత్రానికి త్వరలో సీఎం కేసీఆర్ రానున్నారని, వేములవాడ పట్టణం, రాజన్న క్షేత్రం కన
రూ.2.50కోట్లతో ఆఫీసు, వీవీఐపీ వసతి గదుల నిర్మాణం ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె మల్యాల, ఏప్రిల్ 3 : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సీజీఎఫ్ నిధులు రూ.2.50 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాన్ని చొప్పదండి �
జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు అన్నదానం, బూరెలు, పచ్చడి పంపిణీ కమాన్చౌరస్తా, మార్చి 2: జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో ఉదయ�