మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్ మండలంలో పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన వెల్గటూర్, మార్చి 23 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా నిలుస్తున్నదని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ క
గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి ఆప్యాయంగా పలుకరింపు మానకొండూర్ రూరల్, మార్చి 23: మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాల
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును పోరాటాలు చేసి గద్దె దించాలని కార్మికులు, ప్రజలకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ పిలుపునిచ్చారు.
కరీంనగర్లోని శాతవాహన యూనివర్సీటీకి 12-బీ హోదా దక్కింది. బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్యూకు అరుదైన గుర్తింపు దక్కడంతో వీసీ, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది �
అనుమతుల్లేని వెంచర్లు, లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని ఓ వెంచర్పై ఫిర్యాదులు రాగా డీపీవో వీరబుచ్చయ్యతో కలిస�
రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న కరీంనగర్ సహకార బ్యాంకు కు జాతీయ ఖ్యాతి దక్కడం గర్వకారణమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. సిబ్బంది కృషితోనే ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో9001, 10002
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారింది. అప్పు కోసం తిరుగకుండా రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందుతున్నది. 24గంటల ఉచిత కరెంట్ ఉంటున్నది. కాళేశ్వరంతో
భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం కొత్తరూపు సంతరించుకోబోతున్నది. ప్రస్తుతం రెండు గుంటల్లో ఉన్న గుడి స్థలం.. మరి కొద్దిరోజుల్లోనే ఎకరం విస్తీర్ణంలో సకల హంగులతో అలరారబో�
కరోనా మహమ్మరి గత రెండు మూడేళ్లుగా విద్యార్థులను పాఠశాలలకు, ప్రత్యేక్ష బోధనకు దూరం చేసింది. ఈ యేడాది పాఠశాలలు చాలా అలస్యంగా పున:ప్రారంభమయ్యాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు�
నాడు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా కన్నెత్తి చూడలేదు. గ్రామ సచివాలయాలు శిథిల, అద్దె భవనాల్లో కునారిల్లుతున్నా కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ప్�
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారమ్మ మండలానికి తరలివచ్చి యాసంగి సాగుకు భరోసా కల్పించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం 9 గంటలకు అధిక�