శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ‘యువికా’ పేరిట దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 10 వరకు గడువు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామీణులకు తొలి ప్రాధ�
వేములవాడలో కనులపండువలా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి వివాహ వేడుక వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం శివ కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, వేలాదిమంది శివపార్వతులు, శ
పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న జలవనరులకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నది. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే మున్ముందు నీటి ముప్పు పొంచి ఉన్నది.
ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించనున్న దృష్ట్యా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సూచి
నమో..నారసింహా.. చల్లంగ చూడు స్వామి అంటూ నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని వేడుకున్నారు.
కరీంనగర్ ఓమెగా సుశ్రుత దవాఖానలో వైద్యులు క్యాన్సర్ బారినపడ్డ పదహారేండ్ల బాలుడికి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. పక్కటెముకలు, గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించిన క్యాన్సర్ కణితిని శస్త్రచికిత్స చేసి విజ�
‘గిఫ్ట్ ఏ స్మైల్’ స్ఫూర్తితో సొంతూరిలో పాఠశాల అభివృద్ధి రూ. 4 లక్షలతో తరగతి గదుల నిర్మాణం నిరుపేద విద్యార్థులకు యూనిఫాంలు మారేడు పల్లి ప్రాథమిక పాఠశాలలో పూర్తిస్థాయిలో సౌకర్యాల కల్పన ఆదర్శంగా నిలుస�
ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ పద్ధతిని పాటించాలి యువతకు అవగాహన సదస్సులో వక్తలు దిగ్విజయంగా కార్యక్రమం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువతీ యువకులు హాజరైన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్యూ వీసీ మారిన పరిస్థితులకు
భక్తజనసంద్రంగా పెద్దాపూర్ మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం ఆదివారం భక్తజనసంద్రమైంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊగిపోయింది. మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరుగగా పెద్ద సంఖ్యలో తర�
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం పథకాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించాలి మంత్రి గంగుల కమలాకర్ రేపటి నుంచే ఖాతాల్లో డబ్బులు: కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ రూరల్, మా