మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై వ్యక్తిగత దూషణలు చేసిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్
జలం ప్రాణికోటికి జీవనాధారమని, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్ర�
మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ప్ర�
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న టీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుడా చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణార�
నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జా�
‘కరీంనగర్ ఓమెగా సుశ్రుత’లో అరుదైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్కు శస్త్రచికిత్స విద్యానగర్, మార్చి 21 : కరీంనగర్ ఓమెగా సుశ్రుత దవాఖానలో వైద్యులు క్యాన్సర్ బారినపడ్డ పదహారేండ్ల బాలుడికి క్లిష�
శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ‘యువికా’ పేరిట దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 10 వరకు గడువు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామీణులకు తొలి ప్రాధ�
వేములవాడలో కనులపండువలా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి వివాహ వేడుక వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం శివ కల్యాణం నేత్రపర్వంగా కొనసాగింది. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, వేలాదిమంది శివపార్వతులు, శ
పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న జలవనరులకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నది. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే మున్ముందు నీటి ముప్పు పొంచి ఉన్నది.
ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించనున్న దృష్ట్యా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సూచి