ఓదెల, డిసెంబర్ 5: నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి యజమాని మృతి చెంది పరిస్థితి దయనీయంగా ఉన్న విషయాన్ని గమనించిన యువకులు వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బులు జమ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కనగర్తికి చెంద�
ధర్మారం, డిసెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామంలోని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామని ధర్మారం మండలం పత్తిపాక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధు లు, నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ�
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిరిటైర్డ్ ఉద్యోగుల సన్మాన కార్యక్రమానికి హాజరుతెలంగాణ చౌక్, డిసెంబర్ 5: విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ
కోరుట్ల, డిసెంబర్ 5: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని ఇండియా హ
విచ్చలవిడి రసాయనిక ఎరువులతో విషతుల్యంభూమితోపాటు మానవాళి మనుగడకు ప్రమాదంనేడు ప్రపంచ నేలల దినోత్సవంకరీంనగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : మానవాళికి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరుల్లో నేల ఒకటి. వ్యవసాయమే �
అంధత్వమున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు..గ్రూప్-4 ఉద్యోగం నుంచి మండలాభివృద్ధి అధికారి దాకా..టెక్నాలజీ సహాయంతో విధుల నిర్వహణపెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని సంతోష్నగర్
ఏడీఆర్ డాక్టర్ ఉమాదేవిపొలాసలో ప్రపంచ నేల దినోత్సవంజగిత్యాల టౌన్, డిసెంబర్ 4 : రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయకుండా, సేంద్రియ సాగు చేసి భూసారాన్ని కాపాడుకోవాలని పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం �
ఎవరూ హాని తలపెట్టవద్దుకరీంనగర్ సీఎఫ్వో సైదులుమంథని రూరల్/ ముత్తారం డిసెంబర్ 4: పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ అడవుల నుంచి అడవిసోమన్ప�
చొప్పదండి, డిసెంబర్ 4: చొప్పదండి బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన ఫుడ్పాయిజన్ ఘటనపై జిల్లా బాలల సంక్షేమ సమితి, చైల్డ్లైన్ 1098 సభ్యులు శనివారం విచారణ చేపట్టారు. ఆహారం వికటించి అస్వస్థతకు గురైన
కార్పొరేషన్, డిసెంబర్ 4: భారత పౌరులుగా అవినీతి నిర్మూలనకు కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు జరిగే అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్ర�
తెలంగాణ చౌక్, డిసెంబర్ 4: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. దేశ వాప్తంగా రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్�
కార్పొరేషన్, డిసెంబర్ 4: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ పాలకవర్గంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్న�