అన్నదాతలతో ఆటలాడుకుంటున్న కేంద్రం యాసంగిలో ధాన్యం కొనేదిలేదని స్పష్టీకరణ అయినా వరి వేయాలని తప్పుదోవ పట్టిస్తున్న రాష్ట్ర నాయకులు రైతుల పక్షాన మూడురోజులుగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఒంటరి పోరాట�
కలిసివచ్చిన టీఎస్ ఐపాస్ విధానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 1800కుపైగా ఇండస్ట్రీలు అతిపెద్ద పరిశ్రమగా గ్రానైట్ వ్యవసాయ ఆధారితంగా అనేకం ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి మున�
ఒకటి నుంచి ఏడో తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం ఫలించిన ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషి సారంగాపూర్, నవంబర్ 30 :ఊరి ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చారు..విద్యార్థుల్లేక, కనీస వసతుల్లేక వెలవెలబోతున్న గ్రామంలోని �
బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయంపై కార్మిక సంఘాల సమర శంఖం 9వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమ్మె జేఏసీగా టీబీజీకేఎస్ సహా ఐదు జాతీయ సంఘాలు కేంద్రం దిగివచ్చేదాకా పోరాటం ఆగదు : కార్మిక సంఘాల జేఏసీ గోదావరిఖని, నవంబర్�
కొవిడ్ రోగులకు వైద్యులు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ 12 పడకల గది ప్రారంభం విద్యానగర్, నవంబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్�
పంట మార్పిడితో భూసారం పెరుగుదల రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు గంగాధర, నవంబర్ 30 : వరికి బదులుగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని
రామడుగు, నవంబర్ 30 : దేశరాజ్పల్లిలో మూడెరాల్లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతివనాన్ని త్వరితగతిన తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలంలోని దేశరాజ్పల్లి, గోపాల్రావ
నగర కమిషనర్ యాదగిరిరావు డివిజన్ల వారీగా పారిశుధ్య పనుల పరిశీలన కార్పొరేషన్, నవంబర్ 30: నగరంలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాతే స్వచ్ఛ ఆటోల్లో తరలించాలని కమిషనర్ యాదగిరిరా�
ఇప్పటి నుంచే పనులపై బల్దియా దృష్టి భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు పర్యవేక్షిస్తున్న నగరపాలక అధికారులు కార్పొరేషన్, నవంబర్ 30: సమ్మక్క, సారలమ్మ జాతర కోసం నగరపాలక సంస్థ దృష్టి సారించింది. నగరంలోని రేకుర�
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్చొప్పదండి, నవంబర్ 29: కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29న చేపట్టిన కేసీఆర్ దీక్షా దివస్తోనే ప్రత్యేక రాష్ట్�
వికసిస్తున్న విద్యా కుసుమాలుఅన్నింటా రాణిస్తున్న వేములవాడ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులుపలువురికి ప్రభుత్వ, ప్రైవేటు కొలువులుకార్పొరేట్ సంస్థల్లోనూ ఉద్యోగాలు సాధించిన మహారాణులువేములవాడ, నవంబ�
గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ప్లా నింగ్) ఎన్ బలరాం పిలుపునిచ్చారు. గోదావరిఖని �