ధర్మపురి, నవంబర్ 28 : ధర్మపురి క్ష్రేతంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గోదావరి హారతి ఉత్సవ సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు పోల్సాని మురళీధర్రావ్, ధర్మపురి శ్రీమఠం అధిప�
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల విత్డ్రాచివరి వరకూ ఉత్కంఠగా ప్రక్రియపోటీలో 10 మంది అభ్యర్థులుఅందులో ఇద్దరు టీఆర్ఎస్మిగతా వారంతా స్వతంత్రులేకరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల �
కమాన్పూర్, నవంబర్ 26: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. పీహెచ్సీలో అందిస్తున్న సేవలు, వైద్య సదుపాయాలను బృందం ప్రధాన ప్రతినిధి నారాయణ రెడ్డి
కోర్టు చౌరస్తా, నవంబర్ 26: అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన అవకాశాలు కల్పించారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జడ్జి ఎంజీ ప్రియదర్శిని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డా అధిష్ఠానం సహించిందిపదవీ కాంక్షతో ఆరోపణలు చేయడం సరికాదుఇప్పుడు రాజీనామా చేసి తప్పుడు ప్రచారం తగదురవీందర్సింగ్పై మేయర్ సునీల్రావు ధ్వజంకార్పొరేషన్, నవంబర
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 26: జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సం బంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారికి సంబంధ�
కూరగాయల వినియోగం కొండంత.. సేద్యం గోరంత ఉమ్మడి జిల్లాలో 22వేల ఎకరాల్లో వెజిటేబుల్స్ సాగు అవసరం కేవలం 4వేల ఎకరాల్లోనే సేద్యం నిత్యం 90శాతం దిగుమతి ఇతర రాష్ర్టాల నుంచి వేలాది క్వింటాళ్ల రాక ఎక్కడో పండించే చోట
మహిళలే అత్యధికంగా 743 పురుషులు 581 మంది పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా విడుదల చేసిన అధికారులు కరీంనగర్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదలైంది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జ
మెట్టప్రాంతంలో పెరిగిన వరి సాగుతో తీరిన కొరత ఒకప్పుడు పొరుగు మండలాలపై ఆధారపడిన పాడి రైతులు.. ట్రాక్టర్ గడ్డికి రూ.వేలు వెచ్చించి కొనుగోలు నేడు ఉచితంగానే లభిస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యవసాయ రంగానికి ప�
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సైదాపూర్ మండలంలోని రాయికల్ తండాలో పర్యటన పల్లె ప్రగతి పనుల పరిశీలన గిరిజనులతో కలిసి ఆటాపాట సైదాపూర్
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి పశు వైద్య శిబిరాల్లో వైద్యుల సూచన మానకొండూర్ రూరల్, నవంబర్ 25: పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పశ�
పంట దిగుబడిపై ప్రభావం సాగు రైతుల దిగాలు పురుగు ఉధృతిని అరికట్టేందుకు చర్యలు మెట్పల్లి, నవంబర్ 25: మక్కజొన్న పంటను ఆదిలోనే కత్తెర పురుగు పీడిస్తున్నది. రోజురోజుకూ దీని ఉధృతి పెరుగుతుండడంతో సాగు రైతులు ఆ�
నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి కరీంనగర్ బల్దియా కమిషనర్ యాదగిరిరావు నగరంలోని పలు కాలనీల్లో పర్యటన రోడ్డు, డ్రైనేజీ పనుల పరిశీలన కార్పొరేషన్, నవంబర్ 25: నగరంలో కొనసాగుతున్న స్మార్ట్సిటీ పనుల్లో వ