గోదావరిఖని, నవంబర్ 29 : సింగరేణి మై నింగ్ సిబ్బంది ప్రధాన సమస్యలను కూడా స మ్మె డిమాండ్ నోటీసులో చేర్చాలని మైనింగ్ సి బ్బంది కోరారు. ఈ మేరకు గోదావరిఖనిలో సో మవారం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘా ల నాయకుల�
రామడుగు, నవంబర్ 29: మండలంలోని గుండి వేణుగోపాల స్వామి ఆలయ భూములను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేశారు. వేణుగోపాల స్వామి ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని, స్వాధీ�
చరిత్ర పుటల్లో సీఎంనాడు ఆయన వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉందిదీక్షా దివస్ సందర్భంగా మంత్రి ఈశ్వర్ధర్మపురి, నవంబర్ 29: ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత వాతావరణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి �
ఉద్యమకారులు, విద్యార్థి నాయకులకు అవకాశాలురవీందర్సింగ్ది అవకాశవాద రాజకీయండీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డిముకరంపుర, నవంబర్ 29: టీఆర్ఎస్లో పదవులు అనుభవించిన వ్యక్తి తనకు న్యాయం
పెద్దపల్లి జంక్షన్, నవంబర్ 29: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని టీజేఏసీ జిల్లా చైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. పెద్దపల్లిలోని రుచి గ్రాండ్ హోటల్లో గెజిటెడ్ అధ
క్రిభ్కోతో కలిసి రూ.700 కోట్లతో ఏర్పాటువెల్గటూర్తోపాటు పలు చోట్ల స్థలాన్ని పరిశీలించిన అధికారులుమారునున్న జిల్లా రూపురేఖలుపెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలుయువత, రైతాంగానికి కల్పతరువుగా పరిశ్రమ జగిత్యాల,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్పెద్దపల్లి డివిజన్ స్థాయి చాంపియన్ ధర్మారం -1 జట్టుపెద్దపల్లిటౌన్, నవంబర్ 28: క్రీడాకారులు ఆటల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలె�
సత్ఫలితాలనిస్తున్న విలేజ్ పార్కులుఏపుగా పెరిగిన మొక్కలుఅందుబాటులోకి వచ్చిన పండ్లుగంగాధర, నవంబర్ 28: పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చతోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫ�
సిరిసిల్ల, నవంబర్ 28: అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర పొందాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్�
ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లుఅన్నదాతలకు అందుతున్న ‘మద్దతు’ చిగురుమామిడి, నవంబర్ 28: తెలంగాణ ప్రభుత్వం ఊరూరా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతుల తిప్పలు తప్పాయి. మెట్ట ప్రాంతమైన చిగురుమ�
చొప్పదండి, నవంబర్ 28: జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి నిర్వహించారు. చొప్పదండిలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జ్యోతిబాఫూలే చిత�