శంకరపట్నం, డిసెంబర్ 7 : ఈ యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కన్నాపూర్, రాజాపూర్, కరీంపేట్, ఇంగాపూర్, చింతలపల్లి, అర్కండ్ల గ్ర�
ఆరు నెలలుగా బస్తా తీయలె.. సీడబ్ల్యూసీ గోదాముల్లో నో స్పేస్ మార్చి నుంచి మూలుగుతున్న 8,400 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఇంత వరకూ ఒక్క వ్యాగన్ కేటాయించని ఎఫ్సీఐ కరీంనగర్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : కరీ
ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో ప్రత్యేక సమావేశం గ్రామాల్లో రైతులతో అవగాహన సదస్సులు కలెక్టరేట్, డిసెంబర్ 6: ఆరుతడితో అధిక ఆదాయం వస్తుంద ని, యాసంగిలో రైతులు వరికి బ�
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 6: ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేదర్ రూపొందించిన రాజ్యాంగం సాక్షిగా రైతులు సాగు చేసిన ప్రతి గింజనూ పాలకులు కొనుగోలుచేసి అన్నదాతలకు భరోసా కల్పించాలని రైతు నాయకుడు, ఓస
రైతులకు సర్పంచులే అవగాహన కల్పించాలి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచన వెంకట్రావుపల్లిలో పంట క్షేత్రాల సందర్శన రామడుగు, డిసెంబర్ 6 : యాసంగిలో పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, ఇతర పంటలపై గ్రామాల్లో సర్పంచులే �
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 10 కళాశాలల్లో బోధన కోర్సులకు పెరుగుతున్న ఆదరణ మెండుగా ఉపాధి అవకాశాలు కోర్సు పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న యువత జూలపల్లి, డిసెంబర్ 6:సర్కారు కళాశాలల్లో ప్రవేశపెట్టి�
చొప్పదండి, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పిలుపునిచ్చారు. బెంగళూర్లో సోమవారం అంబేద్కర్ 65వ వర్ధ�
నగరంలో వర్ధంతి కార్యక్రమాలు విగ్రహాలు, చిత్రపటాల వద్ద పార్టీలు, ప్రజాసంఘాల నేతల నివాళి కోర్టు చౌరస్తా, డిసెంబర్ 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ ఆదర్శప్రాయుడని బార్అసోసియేషన్ బ�
పీసీసీ ప్రధాన కార్యదర్శి ‘చల్మెడ’ రాజీనామా తెలంగాణచౌక్, డిసెంబర్ 6: కాంగ్రెస్కు గట్టి దెబ్బ తాకింది. సీనియర్ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన పదవిక�
పెట్టుబడులు తక్కువ.. ఆదాయం ఎక్కువ సేంద్రియ ఎరువుల వాడకం నాడు రెక్కల కష్టం.. నేడు సాంకేతికం మోతాదుకు మించి మందులు.. సర్వ రోగాల మయం నీటి వనరుల లభ్యతతో వరి వైపు మళ్లిన రైతులు వడ్లు కొనమంటున్న కేంద్రం.. ఆందోళనలో
నాలుగుదశాబ్దాల కింద ఏర్పాటుఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యాలయంఆరేండ్లుగా హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషితో మరింత ప్రగతిపదిలో వంద శాతం ఉత్తీర్ణతట్రిపుల్ ఐటీలో ఎందరో విద్యార్థులకు సీట్ల
జగిత్యాల, డిసెంబర్ 5: జగిత్యాల జిల్లాలో వానకాలం పంట సీజన్ 2021-22 సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రవి అన్నారు. వానకాలంలో జిల్లాలో 2లక్షల 86వేల 357 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట�