అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు సామగ్రి పంపిణీ పూర్తి కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది రెండు స్థానాలు.. 1324 మంది ఓటర్లు ప్రతి చోటా వెబ్ కాస్టింగ్ ఈ నెల 14న కౌటింగ్ కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతి�
నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వివిధ గ్రామాల్లో నర్సరీల పరిశీలన గన్నేరువరం, డిసెంబర్ 9: గ్రామాల్లోని నర్సరీల్లో నిర్దేశించిన లక్ష్యం మేర మొక్క
రూ. లక్షతో ప్రభుత్వ పాఠశాలకు సామగ్రి అందజేత పూర్వ విద్యార్థుల ఔదార్యం ఓదెల, డిసెంబర్ 9: కొలనూర్లోని ప్రాథమిక పాఠశాలకు రూ.లక్షతో అవసరమైన సామగ్రిని పూర్వ విద్యార్థులు సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. తమకు ఓనమ�
ఇతర పంటల సాగుపై అవగాహన గ్రామాల్లో వ్యవసాయాధికారుల విస్తృత ప్రచారం శంకరపట్నం, డిసెంబర్ 9 : ఆరుతడి పంటలు సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటాయని మండల వ్యవసాయాధికారి ఆర్ శ్రీనివాస్, ఆత్మ బీటీఎం సునీల్ బా�
పలు ఆలయాల్లో అభిషేకాలు తరలివచ్చిన భక్తులు కమాన్చౌరస్తా, డిసెంబరు 9: నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిరమాస సుబ్రహ్మణ్యషష్ఠి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య, అనంతనాగేంద్ర, నాగ వి
గంగాధర, డిసెంబర్ 9: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రి దళాధిపతి బిపిన్ రావత్ దంపతులు, 11 మంది జవాన్ల స్మత్యర్థం కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం మధురానగర్ చౌరస్తాలో వా
రైతులు డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి అవగాహన సదస్సుల్లో వ్యవసాయాధికారులు చొప్పదండి, డిసెంబర్ 9: వరికి బదులు ఇతర పంటల సాగుతోనే అధిక లాభాలు గడించవచ్చని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ పేర్కొన్నార�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పరాభావం తప్పదునేతలందరూ ఏకతాటిపై ఉన్నారుక్రాస్ ఓటింగ్కు అవకాశం లేదుమంత్రులు కేటీఆర్, గంగులకార్పొరేషన్, డిసెంబర్ 8: రానున్న ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మ�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరికకరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆ�
డీఏవో తిరుమల ప్రసాద్ఇతర పంటలపై అవగాహన సదస్సు జ్యోతినగర్(రామగుండం), డిసెంబర్ 8: రైతులు పప్పు ధాన్యాలు సాగు చేయడంతో భూ సారం పెరిగి మేలు చేకూరుతుందని డీఏవో తిరుమల ప్రసాద్ తెలిపారు. అంతర్గాం మండలం మర్రిపల
పెద్దపల్లి జంక్షన్/, జ్యోతినగర్, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రిసిటీ అమెడ్మెంట్ బిల్ 2021, విద్యుత్ రంగం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్�