కమాన్చౌరస్తా, డిసెంబర్ 8 : దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అడిషనల్ కమిషనర్ కే జ్యోతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వ�
హుజురాబాద్టౌన్, డిసెంబర్ 8: పట్టణ పరిశుభ్రతలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్య�
చొప్పదండి, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలని మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ రైతులకు సూచించారు. మండలంలోని రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన రైతులకు ఆరుతడి
పెద్దపల్లి, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి వీ లక్ష్మీనారాయణ పేర్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఎన్నికల నిర్వహణకు 8 పోలింగ్ కేంద్రాలుప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంక్షేమమే లక్ష్యంప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు.. సూచనలుసమయం వచ్చినప్పుడల్లా గళంసాక్ష్యంగా అసెంబ్లీ రికార్డులుఓటమి భయంతో ప్రతిపక్షాల విమర్శలుదమ్ముంటే రికార్డులు పరి�
ఆయన వెంటే వేలాది మంది అభిమానులుకాంగ్రెస్ పార్టీకి భారీ షాక్అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకే : లక్ష్మీనరిసింహారావుకరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడ�
మొక్కలు నాటి కంటికిరెప్పలా కాపాడుతున్న జవహర్ నవోదయ విద్యాలయం విశ్రాంత ఉద్యోగిఆదర్శం గట్టు కృష్ణమూర్తిచొప్పదండి, డిసెంబర్ 7: హరితహారంలో భాగంగా తన వార్డులో 50కి పైగా మొక్కలు నాటి, కంటికి రెప్పలా కాపాడుత�
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలికలెక్టర్ ఆర్వీ కర్ణన్గంగాధర మండలం బూరుగుపల్లిలో పంట క్షేత్రాల సందర్శనగంగాధర, డిసెంబర్ 7 : యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగుపై రైతులు దృష్టిని సారించాలని, ఆ దిశగా అధిక�
కలెక్టరేట్, డిసెంబర్ 7: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 7: రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, తద్వారా తకువ పెట్టుబడితో ఎకువ ఆదాయం లభిస్తుందని వ్యవసాయ శాఖ ఏడీఏ దోమ ఆదిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండ
మల్లన్నపల్లె రైతులకు నాబార్డు అధికారుల కితాబుచొప్పదండి సహకార సంఘంతో పాటు గ్రామ సందర్శనచొప్పదండి, డిసెంబర్ 7: మల్లన్నపల్లి రైతులు తీరొక్క పంటలను పండిస్తూ సమీకృత వ్యవసాయం చేయడం అభినందనీయమని రాజస్థాన్
జిల్లా వ్యాప్తంగా ఎంపీ సంతోష్కుమార్ పుట్టిన రోజు వేడుకలుకేక్ కట్ చేసి మొక్కలు నాటిన టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులుకార్పొరేషన్, డిసెంబర్ 7: జిల్లాలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ పుట