కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 559.78 కోట్లతో అంచనా బడ్జెట్ను సిద్ధం చేసింది. వివిధ గ్రాంట్ల ద్వారా ఆదాయం వస్తుందని అంచనా వేయగా వాటి ద్వారా అదే స్థాయిలో అభివృద్ధి పన�
వనదేవతలు సమ్మక, సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. డివిజన్లోని పలు చోట్ల జాతర ప్రాంగణాలు ఎటుచూసినా జనసంద్రంగా మారాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఎత్తు బంగారం సమర్పించి, మొకులు చెల్లించుకున్నా
కేశవపట్నంలో వన దేవతలు సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం గద్దెల ప్రాంగణం భక్తుల తాకిడితో కిక్కిరిసింది. స్థానిక పూజారులు గొడిశాల ఎల్లయ్య, జనగాం తిరుపతి, కొత్తపెల్లి రాజయ్య గద్దెల వద్ద
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఐటీ విషయంలో ఇబ్బంది పెట్టబోమని, నిబంధనల ప్రకారమే వేతన బిల్లులను ఆడిట్ చేస్తామని జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు స్పష్టం చేశారు. ఈ నెల వేతన బిల్లులతోపాటే ఐటీ ఫామ్స్ ట్రెజరీ �
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశం మొత్తం జరుగాలంటే దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాల్సిన అవసరముందని, రాబోయే కాలానికి కేసీఆరే ప్రధానమంత్రి కావాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్
నగరంలోని తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ నాయకుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 68 కిలోల కేక్ ఏర్పాటు చేయగా, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి కట్ చేసి, మొక్కలు పంపిణీ చేశారు.
జనహృదయనేత ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో పండుగ వాతావరణంలో జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్న�
సమ్మక్క సారలమ్మ జాతర ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కులు చెల్లించుకున్న భక్తులు గంగాధర, ఫిబ్రవరి 17 : దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు నిదర్శనమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని మధురాన
ఘనంగా సీఎం కేసీఆర్ ముందస్తు బర్త్డే వేడుకలు రెండో రోజూ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు బ్లడ్ డొనేట్ చేసిన అభిమానులు, నాయకులు కురిక్యాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర�