ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ధర్మపురి పట్టణంలోని ఎస్హెచ్ గార్డెన్స్లో మంత్రి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడ
డివిజన్లో ఈ నెల 16 నుంచి 19 వరకు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని సమ్మక్క-సారల�
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రామగుండం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. 50మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆదివారం క్యాంప�
మండలంలోని అత్యధికమంది రైతులు యాసంగిలో ఆరుతడి సాగుకే మొగ్గు చూపారు. వరి సాగును గణనీయంగా తగ్గించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వరికి ప్రత్యామ్నాయగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సంకల్పించింది. ఇం�
సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ ఆర్థి క సంవత్సరంలో జనవరి 30 వరకు సంస్థ వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిం ద
జైపూర్ విద్యుత్ కేంద్రం.. కరెంట్ ఉత్పత్తికే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాలను వెనక్కి నెట్టి సత్త
కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 16 లక్�
ద్యావన్పల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం పట్టాలు అందజేత కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ రాయికల్ రూరల్, ఫిబ్రవరి 11 : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సీఎం కేసీఆర్ సంకల్ప
న్యాలకొండపల్లి రైతు క్షేత్రంలో ఎదిగిన రెండు వృక్షాలు 14 ఏండ్ల తర్వాత కాత.. మండమండకూ కాయలు మన నేలలు అన్ని పంటలకూ అనువైనవని నిరూపితం అబ్బుర పడుతున్న రైతు ఆకుల లక్ష్మయ్య కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : �
గంగాధర, ఫిబ్రవరి 11: రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో భాగంగా నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి బోయినపల్లి మండలం స�
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ క్యాంప్ ఆఫీస్లో అధికారులతో సమావేశం కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే యూనిట్లను గ్రౌ
కార్పొరేషన్, ఫిబ్రవరి 11: కరీం‘నగర’ ప్రజలకు శుభ్రమైన ఆహారపదార్థాలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్�
తెగుళ్ల నివారణ చర్యలు తీసుకోవాలి సాగు సర్వేలో వ్యవసాయాధికారులు జమ్మికుంట రూరల్, ఫిబ్రవరి 11: రైతులు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో సతీశ్ సూచించారు. మండలంలోని నగురం �
జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సుభాష్నగర్ ప్రభుత్వ పాఠశాల తనిఖీ పేద విద్యార్థికి సామగ్రి అందజేత కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 11: ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని, పేదరికం వారికి అడ్డంకి కాకూడ�