మార్కెట్ రోడ్డు వేంకటేశ్వస్వామి పంచమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పుట్టమట్టి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణ, గోవింద నామస్మరణ, కోల�
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని నవాబ్పేట్ గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతలకు ఎమ్మెల
కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కానీ కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. కేవలం 8మంది విద్యార్థులతో ముక్కుతూ మూలుగుతూ నడిచింది. అప్పట�
విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సోమారం సర్పంచ్ పైడిమల్ల సుశీలాతిరుపతిగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని సోమారం మోడల్ స్కూల్లో నెహ్రూ యువకేంద్రం, బజరంగ్ యూత్ వెల్ఫేర్ అస�
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాలయాలను దాతల సహకారంతో కార్పొరేట్కు దీటుగా నిర్మించుకుంటున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉద్ఘాటించారు.
ఒకప్పుడు పల్లెలు అంటే నడిచేందుకు వీలులేని వీధులు, పక్కనే నిండిపోయి కంపుకొడుతున్న డ్రైనేజీలు, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం కనిపించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్
జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. 14 మంది ఫైనలియర్ విద్యార్థులు మల్టీ నేషనల్ సంస్థ అయిన టీసీఎల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు
వైకుంఠం విష్ణు నివాసం. ఎవరు చనిపోయినా అక్కడికి వెళ్లాల్సిందే. ధనిక, పేద తేడా లేకుండా చివరికి వెళ్లాల్సిన ప్రదేశమే వైకుంఠధామం. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో గతంలో దహన సంస్కారాలు చేయాలంటే స్థలం లే
శ్రీరాంపూర్ ఓసీపీని ఆదివారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం సందర్శించారు. ఇన్చార్జి జీఎం కే హరినారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డితో కలిసి వ్యూపాయింట్ నుంచి ఓసీపీలోని పని స్థలాలను ఆయన పరిశీల�
గన్నేరువరం, ఫిబ్రవరి 6 : అంకిత భావం గల ఉపాధ్యాయుల విద్యా బోధనతో గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాల ఏటా సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. పాఠశాలలో ప్రస్తుతం 6 నుంచి 10 తరగతుల్లో 3
హుజూరాబాద్ ప్రాంత నిరుపేదల కల సాకారం కాబోతున్నది. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు చెందిన అర్హులైన వారి నుంచి నాలుగు రోజులుగా డబుల్ బెడ్రూంల కోసం రెవెన్యూ అధికారులు బల్దియా వద్ద దరఖాస్తులు స్వీకరిస్�
కరీంనగర్ మెడికవర్ దవాఖానలో అత్యంత అరుదైన కాంప్లెక్స్ వ్యాల్ గస్ నీ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ సాయిఫణిచంద్ర తెలిపారు.