ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ గంగాధర, ఫిబ్రవరి 11: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మండలంలోని గర్శకుర్తిలో రూ.9.20లక్ష�
మాడ వీధులను చూస్తుంటే సంతోషంగా ఉంది మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 11 : వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పంచమ వార్షిక బ్�
రాష్ట్రంలో 430 శాఖలతో సేవలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ అరవింద్ వేములవాడ, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రూ.22వేల కోట్ల వ్యాపార లక్ష్యాన్ని అధిగమించిందని బ్యాంక్ చైర్మన్ వీ అరవింద
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కార్మికలోకం కదం తొక్కింది. సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. దీక్షలకు కార్మికులు, కార్మిక కుట�
అన్నల అలజడులు..పోలీసు బూట్ల చప్పుల మధ్య నలిగిన పల్లెలో ‘ప్రగతి’ మల్లెలు విరబూస్తున్నాయి. తుపాకుల మోతతో నెత్తురొడిన చోట అభివృద్ధి కాంతులు వెదజల్లుతున్నాయి. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద మాజీ ఎంపీ వినో
వెన్నంపల్లి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో కనీస వసతులు లేక.. పనులు కాక తీవ్ర ఇబ్బందులు పడ్డ గ్రామం, స్వరాష్ట్రంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కృషి, పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో �
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ల ఆదాయ లక్ష్యం రూ.13 కోట్ల 61 లక్షలు అని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పద్మావతి తెలిపారు. జమ్మికుంట కాటన్ మార్కెట్ను గురువారం ఆమె సందర్శించారు. కొనుగోళ్లను పరిశీలించారు. అనం�
వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాలు.. భక్తుల శరణుఘోష... కరతాళ ధ్వనుల మధ్య భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంల
మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ. 39 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గురువారం పాలాభిషేకం చేశారు.
నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ బ్రహ్మోత్సవాలు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయానికి రోజూ సుమారు 20 వేల మంది భక్తులు వస్తుండగా, మంత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతితో గ్రామాలాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఒడ్డెర కాలనీ గ్రామంలో పల్లె ప్రగతిలో నూతనంగా న�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలు అందిస్తున్న కేంద్రాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2017లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్, 2018లో లక్ష్య కార్యక్ర మాలను చేపట్టింది. వీటి కింద ఇప్ప�
‘తల్లి నువ్వు నవ్వితే మాగాణి.. ఎద తలుపుతీస్తే సింగరేణి’ అన్నాడు ఓ కవి! నిజంగానే సింగరేణి ఇప్పుడు నవ్వుతున్నది. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ఆ దిశ గానే సింగరేణి కార్మికులను కష
మేడారం జాతరకు ఈనెల 13 నుంచి 19 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి 530 స్పెషల్ బస్సులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. కరీంనగర్ కేంద్రం నుంచి 115, పెద్దపల్లి నుంచి 125, మంథని న�