2017లో శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ మూడున్నరేళ్లలోనే అన్ని వసతులతో పూర్తి పల్లె ముంగిట్లోకి చేరువైన పాలన రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ);కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న కార్మిక క్షేత్రం రాష�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కురిక్యాలలో మెగా రక్తదాన శిబిరం గంగాధర, ఫిబ్రవరి 16: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని ఎమ్మెల్యే సుంకె రవిశంక
కనుల పండువగా వేంకటేశ్వర స్వామి వివాహ వేడక పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన వొడితల వంశస్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 16: హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని
గద్దెపై కొలువుదీరిన సారలమ్మ జిల్లాలో మొదలైన భక్తుల మొక్కులు నేడు గద్దెపైకి రానున్న సమ్మక్క కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 16: వనదేవతల జాతర మొదలైంది. జాతరలో మొదటి రోజు బుధవారం సాయంత్రం సారలమ్మను కోయ పూజారులు తీస�
జీవితాన్ని మార్చిన దళిత బంధు పథకం ఆర్థికంగా ఎదుగుతున్న దళిత కుటుంబం నెలకు రూ.15 వేల ఆదాయం పొందుతున్న కొమురమ్మ వీణవంక, ఫిబ్రవరి 16;దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికి శాశ్వతమైన సుస్థిరత కలుగజేయడానికి రాష
రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతరకు తెరలేవనున్నది. బుధవారం నుంచి శనివారం దాకా ఉమ్మడి జిల్లాలోని సుమారు 60కి పైగా ప్రాంతాల్లో జాతర కనుల పండువగా జరగనున్నది. ఇందులో ప్రధానంగా 8 చోట్ల జాతరలకు పెద్ద సంఖ్యలో భక్�
నగరంలోని రేకుర్తిలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క-సారలమ్మ జాతరకు బల్దియా ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం రూ. 1.50 కోట్లతో ఏర్పాట్లు చేశారు. సివిల్ పనులకు సంబంధించి ఏర్పాట్లు పూ�
బల్దియా బడ్జెట్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. సోమవారం హుజూరాబాద్ పురపాలక సంఘ కార
సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అతి చేరువలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (జనవరి 30) సంస్థ వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి సాధ
మగ్గం వర్క్ శిక్షణతో ఉపాధి పొందాలని, తద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నాబార్డు ఏజీఎం అనంత్ పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో నాబార్డు సౌజన్యంతో స్పందన స్వచ్ఛంద సేవా సం�
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిషరించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా అధికారు�
గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల కోలాహలం మొదలైంది. ఈ నెల 16న అమ్మవార్లు గద్దెలపైకి రానుండగా, పంచాయతీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో సంయుక్తంగా భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని అధికారులు, ప్రజాప్
కరీంనగర్ నగరపాలక సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 559 కోట్లతో అంచనా బడ్జెట్ సిద్ధం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్త�
తెలంగాణను సస్యశ్యామం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని ఏడు గ్రామాలకు సంబంధించి సాగునీరందించేందుకు ఒగులాపూర్-కందికట్�
పేదలందరికీ పైసా ఖర్చులేకుండా గూడు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకానికి అంకురార్పణ చేసింది. దశలవారీగా సకల సౌకర్యాలతో కూడిన ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో భాగంగా ముస్తాబ�