ఆంగ్ల విద్య, సకల వసతులతో ఆ పాఠశాల సక్సెస్ బాటలో పయనిస్తున్నది. 2008లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ఏటేటా ప్రవేశాలు జోరుగా పెరుగడంతో నిండా పిల్లలతో కళకళలాడుతున్నది.
మొన్నటిదాకా పట్టణాలు, గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడమంటే పెద్ద నరకం. ఆరడుగుల జాగ వెతుక్కోవాల్సిన దైన్యం. ఖాళీ స్థలాలు.. ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్తే.. ఎవరొచ్చి అడ్డుకుంటారో, �
పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. పోషణ్ అభియాన్లో భాగంగా మంగళవారం ఆముదాలపల్లి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించ
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో పని చేస్తున్న నిర్బంధ కార్మికుల (బాండెడ్ లేబర్)కు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతమయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ పూర్తి కాగా, సాంకేతిక పనులపై అధికారులు దృష్టి పెట్టారు. మొదటి విడుతలో 2.6 కిలోమీటర్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు మంత్రి గంగుల కమలాకర్ వెల్
ఎల్ఐసీ అంటే ప్రజల సొమ్ము. 1956లో స్థాపించిన ఈ సంస్థ నమ్మకానికి, విశ్వాసానికి, భద్రతకు పెట్టింది పేరు. ఇందులో పాలసీ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సం�
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. దేశంలో ఎన్నో ప్రాంతాలకు వెలుగుజిలుగులనందిస్తున్న నల్లనేలపై సీఎం కేసీఆర్కు అమితమైన అభిమానం ఉంది. అందుకే �
మాతృ భాష తల్లితో సమానమని, మాతృ భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉచిత కరెంట్ను సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచిత
నక్సల్స్ కార్యకలాపాలకు ఒకప్పుడు కేంద్రంగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్లో ప్రభుత్వం, పోలీసుల చొరవతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. జిల్లాల ఏర్పాటు, అభివృద్ధితో నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగించాలనుకున�
మెట్పల్లి మండ లం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల అధ్వానంగా ఉండేది. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని స్థానిక సర్పంచ్ పీసు తిరుపతిరెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షుడు బందిల రాజరెడ్డి పూర్వ విద్యార్థులను కోరారు. వా�
దేశంలో 1818 సంవత్సరంలోనే జీవిత బీమా కార్యక్రమాలు మొదలయ్యాయి. కోల్కత్తాలో దీనికి సంబంధించిన బీజాలు పడ్డాయి. సురేంద్రనాథ్ ఠాగూర్ తదుపరి కాలంలో హిందుస్థాన్ ఇన్సూరెన్స్ సొసైటీని స్థాపించాడు. క్రమంగా ఇద