అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సబ్బండవర్ణాలకు స్వర్ణయుగం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూసినా
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
ఉమ్మడి పాలనలో ఆదరణకు నోచుకోని ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి కేవలం పదేళ్లలోనే ప్రజల ముందు సాక్షాత్కరిస్తోంది. మున్సిపాలిటీ తరహాలో గ్రామంలో ప్రభుత్�
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని గ్రామాలు, డివిజన్ల ప్రజాప్రతినిధులు, అధికా�
మారుతున్న సమాజానికి అనుగుణంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కొన్ని ప్రాంతాల్లో కులాలు, మతాలనీ కట్టుబాట్లతో కొనసాగుతున్నా.. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అందుకు భిన్�
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా ని�
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూ�
తెలంగాణలో అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత లభిస్తున్నదని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. సోమవారం అందోల్ మండలంలోని సంగుపేట ఒక ఫంక్షన్హాల్లో అందోల్, పుల�