ఇల్లాలు బాగుంటే ఆ ఇంటికి సౌభాగ్యలక్ష్మి నడిచివచ్చినట్లే.. ఆడబిడ్డ నవ్వుతూ ఇంట్లో తిరుగాడుతుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే.. ‘ఆమే’ మన జీవితాలకు ఆధారం.. ఆమె ఆకాశంలో సగమే కాదు.
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు మోసపూరితమైనవి, ప్రజలు వాటిని నమ్మకూడదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజవకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.
జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వా�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చే నెల 6వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సెస్ సూచనలు ఎంతో విలువైనవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. సెస్ అధ్యయనాలు ప్రభుత్వాలకు వెన్నెముక వంటివని చెప్పారు. శుక్రవారం ఆయన బేగంపేటలోన�
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ యంనంపేట్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాం�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.
హసన్పర్తి, సెప్టెంబర్ 26 : అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65వ డివిజన్ పరిధి దేవన్నపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్ట�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఏ రాష్ట్రమూ సాటిరాదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్, బీజేపీవి ప్రగల్భాలు.. బీఆర్ఎస్వీ పథకాలు. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి ఆగంకావద్దు. మేలు చేసిన వారిని మరిచిపోవద్దు’ అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు.
కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 76 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ లబ్ధ్దిదారులకు చెక్కులను ఆదివారం హనుమకొండలో ఎమ్మెల్యే చల్