సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు టీఎస్ఐపాస్ ద్వారా 186 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, సుమారు రూ.1881 కోట్లతో పెట్టుబడితో 176 పరిశ్రమలు స్థాపించి సుమారు 11,500 మందికి ఉపాధి కల్పించినట్లు మంత్రి పేర్కొన్నార�
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట్ హైసూల్లో పట్టణ ప్రగతి నిధులు రూ. 5లక్షలతో నిర్మించిన సౌచాలయాన్ని �
పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోన�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలాంటివని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుత
పేదలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను లబ్ధిదారు
కేసీఆర్ ప్రారంభించిన ప్రతీ పథకం తెలంగాణ గడపగడపకు అందింది. దీం తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నీతి ఆయోగ్ తాజాగా వెలువరించిన ‘మల్టిపుల్ పావర్టీ ఇండెక్స్' నివేదికనే అందుకు తాజా నిదర్శనం.
వచ్చే ఎన్నికల్లో విపక్షాల మాటలు నమ్మితే తెలంగాణ మళ్లీ అంధకారమే అవుతుందని, సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల గ్రామానికి చెందిన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిమ్మల తిరుపతిగౌడ్-శోభ దంపతులకు సోమవారం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రా�
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
ఇంటింటా సంక్షేమ సౌరభం వెల్లివిరు స్తున్నది. అన్ని వర్గాల బాగు కోసం పక్షపాతం లేకుండా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవు డయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున�
సకల వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కల వృత్తులను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇక్కడి పథకాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది. తెలంగాణలో సబ్బండ వర్గాల ఆకాంక్