బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకొని 375మందికి శనివారం ద
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలకేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో 23మంది లబ్ధిదారులకు ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
‘మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండలో టేల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘన
భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్లచెరువు కట్టపై శనివారం లబ్ధిదారుల దరహాసం, సంక్షేమ జాతర సాగింది.
బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డు�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
రాష్ట్రంలోని పేదలకు గులాబీ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండలం తనగలలో ఎమ్మెల్యే అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజక వర్గం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.