వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం సూర్యానాయక్ తండాకు చెందిన పన్నీబాయి, కిషన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మనూష, రేణుకలకు ఇటీవల ఒకేరోజు పెండ్లి చేయగా సోమవారం పన్నీబాయి రెండు చెక్కులు అందుకున్నది.
పెద్ద కూతురు సురేఖకు కూడా గతంలో కల్యాణలక్ష్మి సాయం అందినట్టు తెలిపింది.
– బొంరాస్పేట