ప్రభుత్వ పథకం సాయం అందించే క్రమంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీ బీకి దొరికారు. మహబూబ్నగర్ జిల్లా భూ త్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం సాయానికి వి�
పోరాడి రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన పదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధిపాటు ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల�
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై ఏ రోజూ ఒక మంచి మాట అననివారు నాతోనే ఇపుడు అంటున్నరు ‘ఆయన ఎంతో చేసిండు తెలంగాణకు. కేసీఆర్ లేని భౌగోళిక తెలంగాణ లేదు, కేసీఆర్ పాత్ర లేని ప్రగతి తెలంగాణ లేదు’ అని.
తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నదని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డికి వాస్త వం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాలపాటు క�
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు సూచించారు. జిల్లాకేంద్రంలోని 11వ డివిజన్లో ఉన్న 50 క్వార్టర్స్, పూజారి కాలనీ, బహుజన్ కాలనీ, అసద్ �
పేదల జీవితాల్లో బీఆర్ఎస్ పార్టీ వెలుగులు నింపిందని, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలం
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ చేయాలని చూస్తున్న కేసీఆర్ను ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిని చేయాలని హుస్నాబద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు భరోసా కలుగుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం పరిగి పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన
బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది వందశాతం పూర్తి చేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేది బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.