రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పన�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు.
నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సదుద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో పేద కుటుంబాల�
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్న సుభాశ్ పత్రీజీ సంకల్పం చాలా గొప్పదని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్�
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. పేదల కోసం ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షా దీముబారక్ పథకం పెండ్లిండ్లకు ఆర్థిక సాయం, ప్ర భుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లను అందజేస్తు�
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్త్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. ధన్వాడ మండలంలో ని కిష్టాపూర్ నుంచి ముడుగుల మల్లయ్యతండాకు రూ.3 కోట్ల వ్యయంతో