పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను స�
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
మీ బలం, బల గం వల్లే కందనూలు అభివృద్ధి సాధ్యపడిందని, గెలిపించినందుకు మీరు తలెత్తుకొని గర్వంగా చె ప్పుకొనేలా సేవా కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే 53వ పుట్టినరోజ
నియోజకవర్గంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వం సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అందజేసే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లో బుధవారం స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ �
అధునిక హంగులతో గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి, బల్సుపల్లి, అజిలాపూర్ గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవార�