తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
SRSP | తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి మానస పుత్రికగా పేర్కొంటున్న శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రూ. 1999.56 కోట్లతో చేపట్టిన
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ�
సమైక్య రాష్ట్రంలో కరువు, కక్షలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతంలో 60ఫీట్ల లోతు బావి తీస్తే చాలీచాలని నీళ్లు వచ్చేవి. దీంతో రైతులు బావిలోనే 100 నుంచి 150ఫీట్ల లోతు బోర్లు వేసేది. అయినా.. బోర్లు అరగంట పోసి ఆగిపోయేది. 200
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
త్వరలో భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పట్టాపాసు బుక్కులు అందజేస్తామని మెదక్ కలెక్టర్ రాజార్షిషా అన్నారు. మంగళవారం చిన్నశంకరంపేటలోని తహసీల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్�
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
సమైక్య పాలనలో ఎండకాలం దేవుడెరుగు వాన కాలం చివరిలోనే చెరువులు, కుంటలు నీళ్లు లేక నెర్రెలు బారేవి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్లో జలాలు అడుగంటిపోయేవి. కాలువలు తడారిపోయేవి.
ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు శివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి ఈ నెల 17, 18, 19 తేదీల్లో బస్సులు తిప్పనున్నారు.
సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు మినహా మరే ప్రాంతానికీ సాగునీటి వసతి లేదు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి తోడు కరువు కాటకాలతో భూగర్భజలాలు అడుగంటి ఫ్లోరైడ్ భూతం జిల్లా�
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్�