Godavari River | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరంలోని గోదావరి నదిలో నీట మునిగి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహా రాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరి�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’ అంటూ సినారె రాసిన పాటలోని (తెలుగంటే ఆంధ్రం అనే) అర్థ భావనను తిరగరాస్తూ, కృష్ణవేణి ఆంధ్రింటి విరిబోణి మాత్రమే కాదు..తెలంగాణ పాలిట కల్పవల్లి కూడా అనే సంపూర్ణ అర్థాన్ని అద్దబో�
Medak | ఒకప్పుడు మెతుకుసీమగా పేరొందిన మెదక్ ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికీ నోచుకోక తీవ్ర నిరాదరణకు గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా సరైన రహదారులు లేవు.. పలు ప్రాంతాల్లో తాగునీరు దొరకక ప్రజలు తీవ్ర �
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల
Godavri | కాళేశ్వరం వద్ద గోదావరి నదీ ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం గోదావరి, ప్రాణహిత నదుల నుంచి కాళేశ్వరం పుష్కరఘాట్ వద్దకు 3.15 లక్షల క్యూసెక్కుల నీరుతో వస్తూ లక్ష్మీ బరా�
దేశంలోనే మొట్టమొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో నిజాంసాగర్ ఒకటి. 1931 సంవత్సరంలో దాదాపు 92 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రక ప్రాజెక్టుకు రెండున్నర దశాబ్దాలుగా జలకళ సంతరించుకోవడం కలగానే మిగిలింద�
Godavari | కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది తగ్గుతూ వస్తున్నది. సోమవారం 9.30 మీటర్ల ఎత్తులో 5.11 లక్షల క్యూసెక్కులతో ప్రవహిస్తోంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ(అన్నారం) బరాజ్లో సోమవారం 32 గేట్�
ముసురుతో మొదలైన వాన రెండు రోజులుగా తెరిపినివ్వడం లేదు. ఉమ్మడి వరంగల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరుగా కురిస్తే, మరికొన్న చోట్ల వరదలై పారింది. వరుస వానలతో జనజీవనం స్తంభించిపోగా వాగులు, వంకలు, చెరువుల్లోకి �
SRSP | పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జూలై ఏడో తారీఖున మొదలైన కాళేశ్వరం జలాల ఎత్తిపోత తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. SRSP ప్రాజె�
తెలంగాణ టూరిజాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం కృషిచేస్తున్నామని ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశ, విదేశీ టూరిస్టులకు మైరుగైన సౌకర్యాల
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ హయాంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండల�