కష్టకాలంలో కాళేశ్వర జలధారను చూసి అన్నదాతలు పులకించిపోయారు. ముప్కాల్ పంప్హౌస్ వద్ద ఎస్సారెస్పీలోకి ఎత్తిపోస్తున్న జలాలను చూసి ఆనందపరవశులయ్యారు. సాగు కష్టాలను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి వే�
Minister Vemula | గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదు. నేడు అది నిజమైంది. రైతుల కల నెర వెరిన రోజు ఇది అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో �
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్బండ్పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి.
“ఒకనాటి తెలంగాణను చూస్తే.. అన్నల అలజడులు, పోలీసుల ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో ఆగమాగం ఉండేది. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపానతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక
Minister Harish Rao | ఎత్తిపోతల పథకాలతో సంగారెడ్డి జిల్లా మరింత సస్యశ్యామలం కానున్నది. దశాబ్దాలుగా పరితపించిన రైతుల సాగునీటి కల తీరనున్నది. రూ.2,653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం మంజూరు చేసింది.
TS Minister Jagadish Reddy | తొలిసారి సూర్యాపేట జిల్లాకు లబ్ధి చేకూర్చిన కాళేశ్వరం జలాలతో సీఎం కేసీఆర్ కు లక్ష హారతులతో బుధవారం ధన్యవాదాలు తెలుపనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరం�
ఉద్యమానికి ఆది నుంచీ అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి ఘట్టానికి వేదికై, ప్రగతి పరుగులు తీస�
అడుగడుగున గండాలు.. కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు మింగేయటానికి కాచుక్కూర్చున్న రాబందులు.. ధనబలం, మీడియాబలం, రాజకీయబలం, ప్రభుత్వబలం అన్నింటినీ ఉపయోగించి సర్కారును కూల్చటానికి కుట్రలు.. కళ్ల ముందు కనిపించే అభివ�
కార్యకర్తలే పార్టీకి బలమని, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. మండలానికి చెందిన 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు బుధవారం మొలంగూర్ క్రాస్రోడ్డులోని వ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని సంస్థ ప్రెసిడెంట్ మరియా సీ లెమన్ ప్రశంసించారు. కాళేశ్వ�
వ్యవసాయ రంగానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్టు బ్యాంకర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 37వ సమీక్షా సమావేశం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన శ