లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్లో ఐదో మోటర్ను బుధవారం ఆన్ చేశారు. 15 రోజుల నుంచి 1వ, 2వ, 3వ, 4వ మోటర్లను ఆన్ చేసి నీరు తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 5వ మోటర్ను ఆన్ చేసి 45 నిమిషాలు నడిపి అన్నారం(సరస్వతి) బరాజ్�
ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది.
తెలంగాణ వరప్రదాయిని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్లా బద్నాం చేయాలా అని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు, కేంద్రప్రభుత్వంతో కలిసి మరో పన్నాగం పన్నారు.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేక మోదీ సర్కారు పూటకోమాట ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఫైర్ సిద్దిపేట, ఆగస్టు 19: బీజేపీ నేతలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇ�
నిన్న మొన్నటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడారు. మోదీ ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అవే బీజేపీ నేతల నోళ్లు కాళేశ్వరంలో అవినీతి అం
జయశంకర్ భూపాలపల్లి : ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 12.580 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హ�
కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర�
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
సీఎం కేసీఆర్ విజన్తో కలల సాకారం మూడేండ్లుగా అద్భుతమైన ఫలితాలు మల్లన్న సాగర్తోనే సగం ఆయకట్టు వచ్చే ఏడాదికి మిగిలిన పనులన్నీ పూర్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్�
భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తె�
కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడ�
టీఆర్ఎస్ కార్యకర్త సైకిల్ యాత్ర ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కమాన్చౌరస్తా, మే 12: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని రాష
కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడ�