కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపునకు గురవుతున్న భూములను సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ భవేశ్మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ మండలం లక్ష్మీ(కన్నెపల్లి)పంప్
సీఎం కేసీఆర్ విజన్తో కలల సాకారం మూడేండ్లుగా అద్భుతమైన ఫలితాలు మల్లన్న సాగర్తోనే సగం ఆయకట్టు వచ్చే ఏడాదికి మిగిలిన పనులన్నీ పూర్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్�
భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తె�
కాళేశ్వరం ప్రాజె క్టు పనులకు సంబంధించి మెదక్ జిల్లాలో భూసేకరణ, సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రమేశ్ నీటి పారుదల, రెవెన్యూ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడ�
టీఆర్ఎస్ కార్యకర్త సైకిల్ యాత్ర ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కమాన్చౌరస్తా, మే 12: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని రాష
కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడ�
కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర
దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ చేస్తున్న�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధన�
మెదక్, ఫిబ్రవరి 3 : మెదక్ జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూ సేకరణ పనుల్లో వేగం పెంచాల ని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ, రెవె న్యూ శాఖల అధికా
కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటేత్తారు.హైదరాబద్,వరంగల్,భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాల భక్తులు, మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ భ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివ�