కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర
దేశంలోని అన్ని రాష్ర్టాలు కూడా వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తుంటే.. కండ్ల ముందు అద్భుతమే ఆవిష్కృతమైంది. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ చేస్తున్న�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర- ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల 20 నిమిషాలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ రక్షాబంధన�
మెదక్, ఫిబ్రవరి 3 : మెదక్ జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూ సేకరణ పనుల్లో వేగం పెంచాల ని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ, రెవె న్యూ శాఖల అధికా
కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పోటేత్తారు.హైదరాబద్,వరంగల్,భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాల భక్తులు, మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ భ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకొని పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివ�
అక్రమ కలప పట్టివేత | కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 1.80 లక్షల విలువగల టేకు దుంగలను స్వాధీనం చేసుకున