కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడు మోటర్లను ఆన్ చేసి ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున గాయత్రి పంప్హౌస్లోకి పంపుతున్నారు. అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజ రాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.
-ధర్మారం