క్విజ్ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ధర్మారం మండల కేంద్రంలో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నార�
వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
యూరియా కొరతపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కోసం పడిగాపులు కాశారు. మేడారం సింగిల్ విండో పరిధిలోని 18 గ్రామాలకు ధర్మారం మండల కేంద్రంలో గోదాం ఉంది. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం పొద్దున్నే వద
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఇక్కడ ఎత్తిపోతల ప్రక్రియను నీటిపారుదల శాఖ చేపట్టారు. గోదావరి పరివ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
BRS Party | ధర్మారం మండలంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరకే రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్ను గురించి మండ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం (Dharmaram) మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధి
జగిత్యాల జిల్లా ధర్మపురి లోని క్యాంప్ ఆఫీస్ లో ఎస్సీ, ఎస్టి, మైనారిటీ, దివ్యాంగుల శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెద్దపల్లి జిల్లా ధర్మారం పద్మశాలి సంఘ సభ్యులు గురువారం మార్యదపూర్వకంగా కల�
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి