పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో ఒకేషనల్ పి ఈ టి మేకల సంజీవ్ కరీంనగర్ జిల్లా ఎస్ జి ఎఫ్ -19 బాలికల ఫుట్ బాల్ కోచ్ గా నియమితులయ్యారు.
ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి మాజీ దివంగత కాకా వెంకటస్వామి జయంతి వేడుకలను ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
Konda laxman Bapuji | స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని పరివార సమేత శ్రీ దుర్గాభవాని దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఐదవ రోజైన శుక్రవారం శ్రీ దుర్గా దేవికి విశేష కుంకుమార్చన �
ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండల పార్టీ అనుబంధ మండల కమిటీలను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారుల (పీవో) లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థలు ఎన్నికలు -2025 అంశ�
రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.
ధర్మపురి నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ �
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే కుట్రను నిరసిస్తూ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే కార్యక్రమానికి తరలి వెళ్లకుండా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని లంబాడి తండా (బి) కొత్తూరు గ్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మాలలు వేసుకున్నారు. ఎర్రగుంటపల్లిలోని పరివార సమేత శ్రీ ద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
ధర్మారం మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. బ్రిలియంట్ మోడల్ హై స్కూల్, స్మార్ట్ కిడ్స్,సాందీపని ప్లే స్కూల్ లలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున స్థానికులు కొండచిలువను చంపి వేశారు. మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపాన ఉన్న వంతెన వెనుక కొంతమంది తాత్కాలిక గుడిసెలు వేస�
జీవో ఎంఎస్ నెంబర్ 25 ను సవరించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీ మురళీధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం