ఈనెల 14న ధర్మారం మండలంలో రెండో విడత నిర్వహించే పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ధర్మారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన �
ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్
ధర్మారం మండల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంఈవో పోతు ప్రభాకర్ కేక్ కట్ చ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘ నాయకుడు బొల్లి స్వామి ఇటీవల అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ స్థాయి అవార్డును పొందగా ఆయనను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కాడే సూర్యనారాయణ ఆధ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని తెలంగాణ బాలుర గురుకుల కళాశాలలో నిర్వహించిన అండర్- 14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీలు 26 27 28 తేదీలలో జరగగా రాష్ట్రంలోని 10 ఉమ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జనావాసాల మధ్య వైన్స్ షాప్ ను నిర్వహించడానికి అనుమతి ఇవ్వవద్దని అట్టి వైన్స్ పక్కన ఉన్న ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, రాజ మల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివాస్ ను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ధర్మారం మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ కోరారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాల రచయితల సమ్మేళనంకు పెద్దపల్లి జిల్లా నర్సింహులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న ( మల్లిఖార్జున స్వామి) పెద్దపట్నం ఉత్సవం ఆలయ కమిటీ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్యస్వామి షష్టి(జన్మదినోత్సవ)రోజున వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలత
సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది.