పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ప్రహరీ గోడకూలి అదే గ్రామానికి చెందిన బొబ్బిలి పోశాలు (65) మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోశాలు తన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అడ్వకేట్లు శనివారం రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిశారు . రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్�
Rain : పెద్దపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలులకు తోడు వర్షం కురవడంతో పలుచోట్లు రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఇంజపురి కనకయ్య (40) వడదెబ్బతో మరణించాడు. స్థానికుల ప్రకారం.. కనకయ్య కొన్నేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వ
2026-27 విద్యా సంవత్సరం నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ సముద్రాల వంశీ మోహన చార్యులు తెల
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఊరకుంట వద్ద ఓ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుదాఘాతంతో ఓ చూడి గేదె మృతి చెందింది. దీంతో గేదె మరణంతో దానిని పెంచిన రైతుకు రూ.70 వరకు నష్టం వాటిల్ల
రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో రైతులు పండించిన వరి, మక్క ఇతర ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల �
రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తే అధిక లాభాలు గడించవచ్చని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీజీపీజేఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి ఉన్నారు.
ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు.
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో తూకం చేయకుం�