రైతులు పంటల సాగులో శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తే అధిక లాభాలు గడించవచ్చని తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీజీపీజేఏయూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి ఉన్నారు.
ధర్మారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మంగళవారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తీవ్రమైన ఎండ తీవ్రత లోనూ ధర్మారం గ్రామ శివారులో సుమారు 200 ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు.
ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు.
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో తూకం చేయకుం�
అసైన్మెంట్ కమిటీ ఆమోదం లేకుండా అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వాటిపై పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు.
రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా శుక్రవారం ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామంలో సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను చేపట్టారు. గత నెల 29 నుంచి ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తొలి రోజు దేవుడి గంగ స్నానంతో ఉ�
వ్యవసాయ పరపతి సహకార సంఘం పదవి అవకాశం ఉన్నంతవరకు రైతుల సేవకి పునరంకితం అవుతానని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి అన్నారు. మళ్లీ వచ్చిన అవకాశంతో రైతుల సేవే
ధర్మారం మండల కేంద్రంలో వారసంతకు వచ్చే ప్రజల దాహార్తి తీర్చడం కోసం కరీంనగర్ దరూల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తీర్చడానికి కూల్ మినరల్ వాటర్ తో చలివేంద్రం ఏర్పాటు చేయగా దానిని మంగళవారం స్థానిక ఎస్సై �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రజతోత్స వేడుకలను ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ గ్ర�
Peddapalli | జన గణన 2026 మొదటి విడత మే 11 నుంచి జూన్ 9 వరకు చేపట్టనున్న నేపథ్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మేము సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో పూల�
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 కు అనుబంధంగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి.