నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో అగ్రవర్ణాలు జరిపిన దాడిలో నెలల పసిపాప మరణించడానికి నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో స్థానిక రజక సంఘం నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు.
గ్రామాల అభివృద్ధి అందరి బాధ్యత అని మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ అన్నారు. ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా శ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులతో క
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శ్రీ సాంబమూర్తి రథోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి శ్రీ సాంబమూర్తి ఆలయంలో జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని శ్రీ సాంబమూర్తి ఆలయంలో శనివారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఈనెల 10 నుంచి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది మేడారం తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ పై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో గడిపిన విషయాలను విద్యార్థులు నెమరు వేసుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో సంప్రదాయాల అవగాహన కార్యక్రమం కోసం ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యుడు మహమ్మద్ ఇర్ఫాన్ ఎంపికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా విద్యార్థులను విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లటం సహజం. కానీ ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందం వి�
హైదరాబాద్ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్య పల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను నిర్వహించారు. ఇట్టి శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మూ�
ధర్మారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం( టీపీయూఎస్) సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుండవేని జగన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.
యువ చైతన్యంలో పీపుల్స్ యూత్ అసోసియేషన్ ఎంతో ఆదర్శంగా ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అరుణోదయ సాంస్కృతిక మండలి గాయని విమలక్క, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం సూచించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత వనదేవతలను దర్శించుకున్నారు.