పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరిలక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Lions Club | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ నిర్వాహకులు వివిధ రకాల సామగ్రిని బహుకరించి సేవా గుణాన్ని చాటుకున్నారు.
ధర్మారం లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని ఈ క్లబ్ కు జిల్లాలో ఎంతో ప్రఖ్యాతి ఉందని లయన్స్ క్లబ్ 320జీ జిల్లా రెండో ఉప గవర్నర్ లయన్ డాక్టర్ ఉదారీ చంద్రమోహన్ గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ వృత్తిని సంరక్షించాలని ధర్మారం స్వర్ణకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గురువారం రాత్రి గంగాదేవి బోనాల ఉత్సవం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏటా గంగపుత్రులు గంగాదేవి బోనాల ఉత్సవాన్ని మృగశిర కార్తె కి �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శివారులో ఎస్సారెస్పీ డీ 83-13 ఎల్ మైనర్ కాలువ లైనింగ్ ను ఆ గ్రామానికి చెందిన ముదాం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ధ్వంసం చేసి నష్టం కలిగించాడని ఆ శాఖ అధికారులకు పలువుర
ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ఆనందరావు నిర్లక్ష్యంతో జరిగిన విద్యుత్ షాక్ తో మంటల్లో తీవ్రంగా గాయపడిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన కట్ట అశోక్ అనే దినసరి ఎలక్ట్రికల్ వర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో స్థానిక సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ధర్మారం, ఎండపల్లి మండలాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కమిటీ నూతన కార్యవర్గాన్ని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఎన్నుకున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన మేకల సౌమ్య అనే విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించగా ఆమెను గ్రామ సర్పంచ్ మోతే కనకయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు ప్రహరీ గోడకూలి అదే గ్రామానికి చెందిన బొబ్బిలి పోశాలు (65) మరణించాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోశాలు తన ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అడ్వకేట్లు శనివారం రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిశారు . రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అడ్�