పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయం ఆవరణలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు బాల బాలికలకు అండర్ -14 విభాగం ఎస్జీఎఫ్ 69 వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల ని
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యా
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సన్మానించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు ర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహాత్మ జ్యోతిబాపూలే (ఎంజేపీ) ప్రిన్సిపల్ జక్కని రాజేశం విద్యాశాఖ అదనపు ఆర్సీవోగా నియమితులయ్యారు. కాగా అతడిని ఆ గ్రామంలో ఆదివారం బీసీ ఆజాద్ �
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
జాతీయ ఐక్యతా దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి)ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం షుగర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఆల్ ఇండియా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. సంజీవ్ కు గురువారం హైదరాబ�
విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ధర్మారం మండలం పీఆర్టీయూ (టీఎస్) మండల అధ్యక్షుడిగా కటికనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంకిడి వెంకట రమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు ను బుధవారం రాష్ట్ర మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పెద్దులు భార్య లక్ష్మి