పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
తన ఆస్తులపై విచారణకు సిద్ధమని, అవసరమైతే ముఖ్యమంత్రి విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అలాగే విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్తుల సంగతి తేలాల్సిందేనన్నా
ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై ప్రజలకు జవాబు చెప్పాల్సింది పోయి.. దానిని ప్రశ్నించిన తన ఆస్తులపై విచారణ జరపాలని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన
మండలంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సవాల్ విసిరి, చర్చకు వచ్చిన నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మూకుమ్మడిగా తరలివచ్చి దాడికి యత్నించారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంల
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు.
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థకు గురై మరణించిన గొర్రెల సంఖ్య 96 కు చేరింది. గత రెండు రోజుల నుంచి గొర్రెలు అస్వస్థకు గురై మరణిస్తున్నాయి. శనివారం 50 గొర్రెలు మరణించగా తాజ�
ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో అస్వస్థకు గురై గత రెండు రోజులుగా 30 గొర్రె లు మృత్యువాత పడ్డాయి. మరో 40 గొర్రెలు తీవ్ర అస్వస్థకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని గొర్రెల పెంపకం దారులు ఆందోళన వ్యక్�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి లో మంగళవారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం సందర్భంగా స్వామివారిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప�
శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి రథోత్సవం ( జాతర) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథం వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథంపై లక్ష్మీదేవి, శ్రీ నరసి
‘అకాల వర్షంతో ధర్మారం మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం’ అనే శీర్షికన ‘నమస్తేతెలంగాణ’ కథనం ప్రచురించింది. సమాచారం తెలుసుకున్న లక్ష్మణ్ కుమార్ సాయంత్రం మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యం ను ప
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో ఆదివారం కరీంనగర్ మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సంజీవని ఆసుపత్రి 16వ సంవత్సరంలో అడుగుపెడ�