BRS Party | ధర్మారం మండలంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఊరూరా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదివరకే రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్ను గురించి మండ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం (Dharmaram) మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధి
జగిత్యాల జిల్లా ధర్మపురి లోని క్యాంప్ ఆఫీస్ లో ఎస్సీ, ఎస్టి, మైనారిటీ, దివ్యాంగుల శాఖ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెద్దపల్లి జిల్లా ధర్మారం పద్మశాలి సంఘ సభ్యులు గురువారం మార్యదపూర్వకంగా కల�
ధర్మారం ఎస్సైగా ఎం ప్రవీణ్కుమార్ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ గతంలో పనిచేసిన ఎస్సై శీలం లక్ష్మణ్ ను ఈనెల 8న రామగుండం కమిషనరేట్ కు వీఆర్ కు బదిలీ చేస్తూ సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య స్థానిక పెట్రోల్ బం�
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో ప�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు ఉడిత్యాల రమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమే�
డ్రైవర్ అతివేగానికి ఓ వృద్ధుడి నిండు ప్రాణం బలైపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్ -రాయపట్నం రహదారిపై చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్