గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి గ్రామపంచాయతీ కార్మికులు (Grama Panchayathi Workers) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా జీపీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్క�
లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్ర�
Power issue | లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్ స్టేషన్ను నిర్మించింది. ఈ సబ్ స్టేషన్కు అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ భూమి వి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ �
రాష్ట్ర మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈశ్వర్ జీవిత చరిత్ర గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతి మల్లన్న రచించిన ‘ఒక ప్రస�
ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
తన ఆస్తులపై విచారణకు సిద్ధమని, అవసరమైతే ముఖ్యమంత్రి విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అలాగే విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్తుల సంగతి తేలాల్సిందేనన్నా
ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై ప్రజలకు జవాబు చెప్పాల్సింది పోయి.. దానిని ప్రశ్నించిన తన ఆస్తులపై విచారణ జరపాలని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన
మండలంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సవాల్ విసిరి, చర్చకు వచ్చిన నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మూకుమ్మడిగా తరలివచ్చి దాడికి యత్నించారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంల
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు.
BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�