Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Whip Laxman Kumar | ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మసీదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి ప్రవీణ్రావు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. బొల్లి శ్యామల-స్వామి దంపతులకు కుమారుడు ప్రవీణ్రా�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
minister koppula eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల �
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో �
కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడ�