ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో ఆదివారం కరీంనగర్ మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సంజీవని ఆసుపత్రి 16వ సంవత్సరంలో అడుగుపెడ�
BRS | ధర్మారం, ఏప్రిల్ 27: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి వెళ్లారు.
Dharmaram | పహల్గాంలో పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు అమానుషంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో హిందూ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో శనివారం బంద్ నిర్వహించగా సంపూర్ణంగా వ్యాపార�
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Whip Laxman Kumar | ధర్మారం, మార్చి 29: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మసీదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్
పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో కాకతీయుల కాలం నాటి శివాలయాలు బుధవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాలను భక్తుల దర్శనం కోసం సిద్ధం చేశారు.
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బొల్లి ప్రవీణ్రావు అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. బొల్లి శ్యామల-స్వామి దంపతులకు కుమారుడు ప్రవీణ్రా�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.