minister koppula eshwar | విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొపుల ఈశ్వర్ పార్టీ కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మిరెడ్డిపల్లి మహేశ్వర గార్డెన్లో ఇన్చార్జి ఎర్రోళ్ల �
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సర్కారు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ధర్మారం మండలానికి న్యాక్ సెంటర్ను మంజూరు చేసింది. ఇందులో 45 సంవత్సరాల్లోపు వయసు కలిగిన యువతీ యువకులు తర్ఫీదు పొందేందుకు
పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా, 108 వాహనంలోనే ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేసి..తల్లీ, బిడ్డలను కాపాడారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో �
కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్హౌస్ నుంచి పరుగులు తీస్తున్నాయి. ఏప్రిల్లో కొద్దిరోజులపాటు అధికారులు మోటర్లు నడిపారు. తిరిగి ఆదివారం నుంచి పంప్హౌస్లోని మూడ�