పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గురువారం మాజీ వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతి తండ్రి మేడవేని చిన్నయ్య స్థానిక పెట్రోల్ బం�
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మండలం దొంగతుర్థి గ్రామానికి చెందిన జిపి కార్మికుడు ఆకుల రాజయ్య (60) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈరోజు కార్మికుల దేశవ్యాప్త సమ్మె లో భాగంగా ధర్మారం మండల కేంద్రానికి వచ్చి ర్యాలీలో ప�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు ఉడిత్యాల రమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమే�
డ్రైవర్ అతివేగానికి ఓ వృద్ధుడి నిండు ప్రాణం బలైపోయింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కరీంనగర్ -రాయపట్నం రహదారిపై చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రవేశానికి ఎంపికైనారు.2024 -25 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యార్థులు పూరెల్ల అంజన�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్
గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి గ్రామపంచాయతీ కార్మికులు (Grama Panchayathi Workers) పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లకుండా జీపీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్క�
లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్ర�
Power issue | లక్ష్మణ్ చందా మండలంలోని పీచర గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ప్రభుత్వం సబ్ స్టేషన్ను నిర్మించింది. ఈ సబ్ స్టేషన్కు అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ భూమి వి�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలను సోమవారం జిల్లా విద్యాధికారి మాధవి తనిఖీ చేశారు. ధర్మారంలోని బ్రిలియంట్ కిడ్జి పాఠశాలను సందర్శించి పలు రికార్డులను ఆమె ఈ �
రాష్ట్ర మాజీ మంత్రి, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈశ్వర్ జీవిత చరిత్ర గురించి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూతి మల్లన్న రచించిన ‘ఒక ప్రస�
ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�