ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను బుధవారం బిజెపి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ధర్మారం మండల కేంద్రంలోని క్రీడా స్థలం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు మక్కపెల్లి రాజమల్లు యాదవ్ మహానంది పురస్కారాన్ని అందుకున్నాడు. రాజమల్లు ప్రస్తుతం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో మల్లిక�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ప్రతిభను కనబరిచిన నేపథ్యంలో ఆ పాఠశాల విద్యార్థులను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుస్మిత నేతృత్వంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళ సాధికారిక కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం
ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు �
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్ నేషనల్ షావోలిన్ కుంగ్ పూ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 వ రాష్ట్రస్థాయి కుంగ్ పూ, కరాటే పోటీల్లో ధర్మారం మండలంలోని
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం రైతులు రాస్తారోకో చేశారు. గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో యూరియా రాకపోవడంతో ధర్మారం, కొత్తపల్లి, బొమ్మ రెడ్డి పల్లి, ఎర్ర
ధర్మారం మండల కేంద్రం లోని ని పాత బస్టాండ్ బోయవాడ, శ్రీ రామాలయం ఎదుట శ్రీకృష్ణ యూత్ ప్రతిష్టించిన గణేష్ మండపాల వద్ద ఆదివారం వేరువేరుగా స్వామి వారి లడ్డు వేలం పాటలు నిర్వహించగా, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర�
ధర్మారం పట్టణ వ్యాపార, వర్తక సంఘం ఉపాధ్యక్షుడు గ బూస లక్ష్మణ్ ను వెల్డింగ్ అస్సోసియేషన్ సభ్యులు ఆదివారం సన్మానించారు. ఇటీవల వ్యాపార, వర్తక సంఘం ఎన్నికలు జరగ లక్ష్మణ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ సందర్భ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రైతులకు యూరియా అవస్థలు తప్పడం లేదు. వానా కాలంలో సాగు చేసిన వరి పొలాలకు రెండో దఫా వేయడానికి సరిపడ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా శనివారం పత్త�
క్విజ్ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ధర్మారం మండల కేంద్రంలో�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నార�