కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నార
Kaleswaram | డ్యామ్ సేఫ్టీ అధికారులు, నిపుణుల(Dam safety experts) సూచన మేరకే కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
వందల నదులకు భారత్ పుట్టినిల్లు. అందుకే మన దేశాన్ని నదుల దేశంగా కూడా పిలుస్తారు. సింధు నుంచి కావేరి వరకు.. మొత్తం 400కు పైగా చిన్న, మధ్య తరహా, భారీ నదులు మన దేశంలో ఉన్నాయి. కానీ, గుక్కెడు నీటి కోసం తండ్లాట తప్పడ�
మహా శివరాత్రికి కాళేశ్వరం వచ్చే భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. రేపు ఉత్సవాలు మొదలవనుండగా అధికారులు గానీ, ఇటు దేవస్థానం సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. జాగరణ కోసం తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది మ�
కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి సుమారు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ఆలయ అధికార గణం ఏర
బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్తో లక్షలాది ఎకరాల బీడుభూములు పంటపొలాలుగా మారాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలను మగతనం అంటూ దుర్భాషలాడుతున్న రేవంత్రెడ్డి.. దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త
Kadiam Srihari | కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్ట్ విషయంలో విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేయొద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) హితవు పలికారు.
తెలంగాణ ఇప్పుడు ఓ విజయ గాథ. నిన్నటి వెనుకబాటుతనం గత చరిత్ర అయిపోయింది. నేడు తెలంగాణ సమున్నత సగర్వ పతాక విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నది. వరుస విజయాలు, కీర్తికిరీటాలు వరించి వైభవోజ్వల పథంలో మున్ముందుకు సా
అన్నారం(సరస్వతి) బరాజ్ మరమ్మతు కోసం తాత్కాలిక రోడ్డు పనులను అధికారులు ప్రారంభించారు. బరాజ్లో రెండు నెలల కింద బ్లాక్-4లో 38వ గేట్, బ్లాక్-3లో 28వ గేట్ వద్ద నీటి బుంగల గుంతలు ఎలా పడ్డాయి?
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 110 పేజీలతో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను (పీపీటీ) ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు రూపొందించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సు లు లేక రోజంతా ఇక్కడే చిక్కిపోయారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆర�